Indian- Americans: ఈ ప్రపంచంలో మోడీ ఒక్కరే నాయకుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian American philanthropist: లోక్సభ ఎన్నికల వేళ భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త సురేష్ వి షెనాయ్ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. భారత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్నది.. దేశంలో అవకాశాలకు కొదవలేదని అన్నారు. ఇక, భారత ఎన్నికల్లో భవిష్యత్తు గురించి మాట్లాడే ఏకైక వ్యక్తి మోడీ అని అన్నారు. భవిష్యత్తులో టెక్నాలజీని దేశంలో ఏవిధంగా అమలు చేయనున్నారనే దానిపై ఆయన ప్రజల్లో చర్చిస్తున్నారు.. ప్రధాని మోడీ ఆలోచనకు సరితూగే నాయకుడు ప్రతిపక్షంలో లేరని భారత అమెరికన్ బిజినెస్ మెన్ షెనాయ్ తెలిపారు.
Read Also: Road Accident: ప్రకాశం జిల్లాలో బొలెరో వాహనం బోల్తా.. 15 మంది భక్తులకు గాయాలు!
Also Read
- UP: అసెంబ్లీలో ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ కన్నుమూత
- Tarun Tejpal: అత్యాచార కేసులో సంచలన తీర్పు.. తేజ్పాల్కు 10 ఏళ్లు జైలుశిక్ష
- రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
- Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
ఇక, హిందుత్వ దృక్కోణం నుంచి నేను ఈ విషయాన్ని చెప్పడం లేదని సురేష్ వి షెనాయ్ చెప్పారు. గత 10 ఏళ్లలో భారతదేశం ఆర్థిక రంగంలో చాలా పురోగతి సాధించింది.. ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. ఎనిమిదేళ్ల తర్వాత భారత ప్రజల యొక్క జీవితం ఎలా ఉంటుందో ప్రధాని మోడీ ముందే చెప్పారు.. ఆయన కేవలం భారత నాయకత్వం గురించి మాత్రమే కాదు జాతీయ నాయకత్వం గురించి మాట్లాడుతున్నారు.. G 20 సదస్సు సందర్భంగా మోడీ ఇచ్చిన ‘ఒకే ప్రపంచం, ఒకే కుటుంబం’ అనే సందేశం ప్రపంచానికి ఎంతగానో నచ్చింది.. అలాగే, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా వర్తమానం మాత్రమే చర్చనీయాంశమైంది అని వ్యాపారవేత్త సురేష్ వి షెనాయ్ వెల్లడించారు.
తాజావార్తలు
-
UP: అసెంబ్లీలో ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ కన్నుమూత
-
Star Kids: ‘శ్రీనివాస మంగాపురం’ బాక్సాఫీస్ రిజల్ట్ స్టార్ వారసులకు హెచ్చరికేనా?
-
Tarun Tejpal: అత్యాచార కేసులో సంచలన తీర్పు.. తేజ్పాల్కు 10 ఏళ్లు జైలుశిక్ష
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
ట్రెండింగ్
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!