MLC Jeevan Reddy : కృష్ణ నది జలాల కేటాయింపు కోసం ఆంధ్ర తో యుద్దానికైనా సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగిత్యాల పట్టణం లో ని మార్కండేయ టెంపుల్ అవరణలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నుండి మున్సిపల్ చైర్మన్ జ్యోతి, ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ లో కి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం వచ్చి ఉంటే కేసీఆర్ తెలంగాణ ను ఆంధ్రప్రదేశ్ కు తాకట్టు పెట్టావాడని విమర్శించారు. కృష్ణ నది జలాల కేటాయింపు కోసం ఆంధ్ర తో యుద్దానికైనా సిద్ధమని, పదవి వచ్చిన రాకపోయినా నేను జగిత్యాల అభివృద్ధి చేస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగలు భర్తీ చేసామని, 5 సంవత్సరా ల కాలంలో ఆరు లక్షల ఉద్యోగులు భర్తీ చేస్తామన్నారు జీవన్ రెడ్డి. కేటీఆర్, హరీష్ రావు లకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. 2004 కి ముందు సిరిసిల్ల, సిద్ధిపేటతో జగిత్యాల లో జరిగిన అభివృధి పై హరీష్,KTR లు చర్చ కు సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు. 100 కోట్ల నిధుల తో జగిత్యాల యావర్ రోడ్డు వెడల్పు చేస్తానని జీవన్ రెడ్డి అన్నారు.
Aishwarya Addala: సీరియల్ నటి ఐశ్వర్య అక్రమ సంబంధం.. వీడియోలు, ఆడియోలు వైరల్
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
అంతేకాకుండా.. ‘ కాళేశ్వరం ప్రాజెక్ట్ తో దేశంలో తెలంగాణ పరువు పోయింది. సమాచారా హక్కు కు చట్టభద్దత కల్పించిది కాంగ్రెస్ పార్టీ. సమాచార హక్కు ను నిర్వీర్యం చేసింది బీజేపీ పార్టీ. బీజేపీ అధికారం లో కి వస్తే రాజ్యంగాన్ని మర్చి రిజర్వేషన్ ల ను రద్దు చేసే కుట్ర జరుగుతుంది. జాతీయస్థాయి లో మహిళాల కు రైళ్లల్లో ఉచిత ప్రయాణం కల్పించాలి. బీజేపీ అవినీతి నిర్ములన మాటలు ఆచరణలో లో నే కార్యరూపందల్చడం లేదు. మున్సిపల్, పంచాయతీ రాజ్ చట్టాలలో మార్పులు చేసి బలహీన వర్గాల కు అవకాశం కల్పించం. మున్సిపల్ చైర్మన్ ఆడువాలా జ్యోతి ని కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానిస్తున్నాం. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. జగిత్యాల జిల్లా ను రాష్ట్రము లో ఆదర్శవంతమైన జిల్లా తీర్చిదిద్దడం నా బాధ్యత. జగిత్యాల లో JNTU, వ్యవసాయ కళాశాల, NAC సెంటర్ ను ఏర్పాటు చేశాను. తెలంగాణ రాష్ట్ర సాధన లో కొండలక్ష్మణ్ బాపుజి ది ప్రత్యేక స్థానం. దశబ్ద కాలంగా కెసిఆర్ కు ప్రజలు అవకాశం కల్పించారు. కేసీఆర్ ప్రజలను దశబ్దకాలంగా మోసం చేశారు, ప్రజల ఆకాంక్షల ను నెరవేర్చలేక పోయారు. నీటి కేటాయింపు లో తెలంగాణకు అన్యాయం జరిగింది. 10 సంవత్సరాల కాలంలో 20 కోట్ల ఉద్యోగలు ఏమయ్యాయి మోడీ’ అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
CM Revanth Reddy : భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!