KP Krishnamohan Reddy: భూదందాలపై టీడీపీ నేతలకు ఎమ్మెల్యే కేపీ సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KP Krishnamohan Reddy: మార్కాపురం నియోజకవర్గ క్లస్టర్ ఇంఛార్జి రాంరెడ్డి ప్రెస్మీట్ పెట్టి.. వారి కుటుంబం పేరు మీద ఉన్న 1119 సర్వే నంబర్లోని 21న్నర ఎకరాల భూమి విషయంలో ఎవరో ఒకరిని తీసుకొచ్చి మేము ఫిర్యాదు చేయలేదని చెప్పించారని ఎమ్మెల్యే కేపీ సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆ భూమి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కుటుంబ సభ్యుల పేరు మీదకు ఎలా ఎక్కిందో చెప్పాలని సవాల్ విసిరారు. అది దళితుల పొలమని, ఆ పొలం మీ పేరు మీదకు ఎలా వచ్చిందో చెప్పాలని కృష్ణమోహన్ రెడ్డి ప్రశ్నించారు. దానికి రాంరెడ్డి సమాధానం చెప్పగలరా అంటూ ప్రశ్నలు గుప్పించారు.
Also Read: Gangula Kamalakar: బండి సంజయ్కు తొడకొట్టి సవాల్ విసిరిన మంత్రి గంగుల
Also Read
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
- Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
- OTR : కష్టాలు మావి, క్రెడిట్ వాళ్లదా.. భోగాపురం వేడుకలో టీడీపీ నేతల అసంతృప్తి
ఎమ్మార్వో, కలెక్టర్ కార్యాలయంలో అనువంశికం అని రికార్డులో ఎక్కించారని.. దళితుల పొలం వారి పేరు మీదకు ఎలా ఎక్కిందని ప్రశ్నించారు. దానికి కందుల కుటుంబం వివరణ ఇవ్వాలని, ఇచ్చే ధైర్యం ఉందా అంటూ సవాల్ విసిరారు. అలా వివరణ ఇవ్వకుండా ఎవరినో తీసుకొచ్చి ప్రెస్మీట్లో కూర్చోబెట్టి, ఇతరులపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. మేము బ్యాంకులో లోన్ తీసుకుని ఎగ్గొట్టారని ప్రెస్మీట్లో రాంరెడ్డి వ్యాఖ్యానించారని.. కానీ తాము ఆస్తులు తాకట్టుపెట్టి లోన్ తీసుకున్నామని కృష్ణమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. చెన్నకేశవ స్వామి ఆలయంపై బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన ప్రకటించారు. నాలుగున్నరేళ్ల నుంచి మాపై చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
-
OTR : కష్టాలు మావి, క్రెడిట్ వాళ్లదా.. భోగాపురం వేడుకలో టీడీపీ నేతల అసంతృప్తి
-
Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!