RK Roja: ప్రజల్లో పవన్ కల్యాణ్ పై నమ్మకం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నమ్మకం లేదన్నారు మంత్రి ఆర్ కె రోజా. నగరి నియోజవర్గం పూడి గ్రామంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం చేపట్టిన మంత్రి రోజా విపక్షాలపై మండిపడ్డారు. ఎమ్మెల్యేగా గెలవలేని పవన్ కళ్యాణ్ జగన్ ,నన్ను ఓడిస్తారని అనుకోవడం అవివేకం ..కలవాలి ఆలోచన పవన్ కి, చంద్రబాబు ఉంటే కలగకుండా ఎవరైనా చేయగలరా.. ప్రజల్లో పవన్ కల్యాణ్ పై నమ్మకం లేదు. పార్టీ పెట్టి పవన్ ఏం చేస్తున్నాడు…చంద్రబాబు లా మ్యానిఫెస్టో వెబ్ సైట్ నుండి తీసేయలేదన్నారు రోజా.
ఈ కార్యక్రమంలో ఎదురు తిరిగి ప్రశ్నించి మాట్లాడేవారు మూర్ఖులు. జగన్ననే మా భవిష్యత్తు లో ప్రజల నుండి గత ప్రభుత్వ పాలన ఇప్పుడు మా పాలన కు సంబంధించి వారి అభిప్రాయం తెలుసుకునే కార్యక్రమం..ఐదు అంశాలపై ప్రజల నుండి అభిప్రాయం సేకరించి వారు ఈ ప్రభుత్వంపై విశ్వాసం చూపితే వారి ఇంటికి వారి అనుమతితో మా నమ్మకం నువ్వే జగన్ స్టికర్ ను వారి ఇంటికి అంటిస్తాం. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీ లు ఏర్పాటు చేసి ఏ విధంగా పరిపాలన అందించారో మనం చూసాం..మా ముఖ్యమంత్రి లబ్దిదారుడికి అర్హత ఉంటే చాలు వారికి నేరుగా పధకాలు అందజేయమని చెప్పారన్నారు.
Also Read
- OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
- OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
- RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
Read Also:Rajasthan Royals : చాహల్ తో కలిసి డ్యాన్స్ చేసిన జో రూట్
ఇది ఒక గొప్ప కార్యక్రమం..దేశ చరిత్రలోనే మొదటిసారి ఇలాంటి విస్తృత కార్యక్రమం చేపట్టామన్నారు ఎంపీ అయోధ్య రామిరెడ్డి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాం. అందుకే 7 లక్షల మంది సైన్యంతో వైసీపీ ప్రతి ఇంటికి వెళుతుంది. రాష్ట్రంలోని కోటి 60 లక్షల కుటుంబాలకు వెళ్ళనున్నారు అన్నారు అయోధ్య రామిరెడ్డి.
రీజనల్ కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ..గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం కనుకే ప్రజల్లోకి ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం.గత ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను జలగల్లా పీల్చుకుని తిన్నారు. మా ప్రభుత్వంలో కులాల, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. 20వ తేదీ తర్వాత ప్రజల నుంచి వచ్చిన సర్వే ఫలితాలను మళ్ళీ ప్రజల ముందు పెడతాం… మా నమ్మకం నువ్వే జగన్ అన్నది ప్రజల నుంచి వచ్చిన నినాదం అన్నారు మర్రి రాజశేఖర్.
Read Also: Rajasthan Royals : చాహల్ తో కలిసి డ్యాన్స్ చేసిన జో రూట్
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!