Peddireddy Ramachandra Reddy: ఎన్ని రాజకీయ పార్టీలు ఒక్కటైనా ఒంటరిగానే పోటీ చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddireddy Ramachandra Reddy: ఎన్ని రాజకీయ పార్టీలు ఒక్కటైనా ఒంటరిగానే పోటీ చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. 2014లో లానే మళ్ళీ 2024లో కలిసి పోటీ చేస్తారు ఏమో అంటూ విపక్షాలను ఉద్దేశించి చెప్పుకొచ్చారు. తాము ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. వైసీపీ సర్కారు ప్రజలకు మంచి చేసిందని.. సీఎం వైఎస్ జగన్ సుపరిపాలన అందిస్తున్నారన్నారు. చంద్రబాబు రాజకీయంగా శక్తి హీనుడు అయ్యాడు కాబట్టి అందిరి సహకారం అవసరమని ఎద్దేవా చేశారు. రాయలసీమకు ఎవరు ఎంత మేలు చేసారో ప్రజలకు తెలుసని ఈ సందర్భంగా పేర్కన్నారు.
Also Read: Somu Veerraju: బీజేపీ అండగా ఉండకపోవచ్చన్న జగన్ వ్యాఖ్యలపై సోము వీర్రాజు ఫైర్
Also Read
- Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
- Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
- Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
- PM Modi: ప్రధాని మోడీ ఇండోనేషియా పర్యటన.. బ్రహ్మోస్ ఒప్పందమే కీలకం..
ఇదిలా ఉండగా.. పాడి రైతులకు ఐదు రూపాయలు పెంచుతాను అని పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్ తెలిపారని.. అమూల్ ద్వారా 10 రూపాయలు అదనంగా పాడి రైతులకు ఇస్తున్నారని మంత్రి చెప్పారు. ప్రైవేట్ డెయిరీలు ప్రజలను దోచుకునే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల హామీల్లో 99.5 శాతం హామీలు అమలు చేశారని.. జగన్ పాలనలో ఉద్యోగులు అందరూ సంతోషంగా ఉన్నారు, రైతులు, మహిళలు కూడా సంతోషంగా ఉన్నారన్నారు. 2014లో మహిళల అప్పులు తీరుస్తా అని చంద్రబాబు హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. ఆ అప్పులు అన్ని అధికారంలోకి వచ్చాక తీరుస్తున్నామన్నారు. ఇప్పటికీ 19 వేల కోట్ల పైన మహిళలకి చెల్లించారన్నారు. సుమారు 35 శాతం పాల ఉత్పత్తి కూడా పెరిగిన పరిస్థితి ఉందన్నారు. పిల్లల చదువులు దృష్టిలో పెట్టుకొని నాడు-నేడు ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేశామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
Nara Lokesh : ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే..
-
Kishan Reddy : మజ్లిస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం
-
Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
-
Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
-
Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!