Minister Rama Naidu: రాయలసీమకు సాగు, తాగు నీరందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం..
- రాయలసీమకు సాగు, తాగు నీరందిస్తాం
- సిద్దేశ్వరం - అలుగు ప్రాజెక్ట్పై శాసనమండలిలో మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Rama Naidu: రాయలసీమకు సాగు, తాగు నీరందించేందుకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శాసనమండలిలో పేర్కొన్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకాలో సిద్దేశ్వరం – అలుగు ప్రాజెక్ట్పై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇచ్చారు. సిద్దేశ్వరం- అలుగు రిజర్వాయర్ ద్వారా అదనపు నీటి నిల్వ సామర్థ్యం ఉంటే తప్పనిసరిగా పరిశీలన చేసి చేపడతామన్నారు.
Read Also: RK Roja: తప్పచేస్తే కేసులు పెట్టండి.. దొంగ కేసులు పెడితే ఊరుకోం..
Also Read
- Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
- YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
- CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
- Vijay-Governor: విజయ్కు మళ్లీ బిగ్ షాక్.. చిన్న పార్టీల లేఖలపై ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 5 నెలల్లోనే హంద్రీనీవాకు రూ. 2500 కోట్లు కేటాయించి రాయలసీమకు తాగు , సాగు నీరందించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి వెల్లడించారు. వైసీపీ ఐదేళ్లలో హంద్రీనీవాకు 5 రూపాయలు కూడా ఖర్చుపెట్టలేదని విమర్శించారు. 2019-24 పాలనాకాలంలో 12 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే , రాయలసీమ ప్రాజెక్టులకు 2 వేల కోట్లు కూడా కేటాయించలేదని మంత్రి మండిపడ్డారు.
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!