Minister Nadendla Manohar: నేటితో 1050 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు..
- ఏపీలో నేటితో రూ.1050 కోట్ల ధాన్యం కొనుగోలు
- కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలో మంత్రి ఆకస్మిక పర్యటన
- ధాన్యం సరఫరా మిల్లులకు ఏ విధంగా సాగుతుంది?
- రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా?
- దగ్గరుండి పరిశీలించిన పౌరసరఫరాల శాఖ మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు వరకు రూ.1050 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేశామని.. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే రెండింతలు కొనుగోలు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఆకస్మికంగా పర్యటించారు. తుఫాను రాబోతుంది అన్న వార్తలతో రైతులు ఆందోళన చెందుతున్నారు అన్న సమాచారం మేరకు ధాన్యం సరఫరా మిల్లులకు ఏ విధంగా సాగుతుంది? ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? మిల్లుల వద్ద అని దగ్గరుండి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాతావరణంలో మార్పుల వల్ల పది రోజుల్లో జరగాల్సిన కోతలు ముందుగానే సాగుతున్నాయన్నారు.
READ MORE: Bangladesh: హిందూ నేత చిన్మోయ్ కృష్ణదాస్ తరుపున వాదిస్తున్న ముస్లిం లాయర్ హత్య..
Also Read
- Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
రైతులకు గోతాములు ఇబ్బంది లేకుండా మిల్లులకు ధాన్యం సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. తేమ శాతం వల్ల ఇబ్బందులు పడుతున్నామని రైతుల తమ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. దీనిపై మిల్లర్లు సానుకూలంగా స్పందించారని ఆయన సూచించారు. ధాన్యం రవాణా విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వాతావరణ మార్పులు దృష్టిలో ఉంచుకుని జీపీఎస్ లేకపోయినా ధాన్యం మొత్తం మిల్లర్లకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలులో రైతులెవరు అధైర్యపడవద్దు. మిల్లర్లతో అన్ని విషయాలు చర్చించామని స్పష్టం చేశారు.
READ MORE: Mega DSC: గుడ్న్యూస్.. మెగా డిఎస్సీ సిలబస్పై ప్రభుత్వ ప్రకటన.. నోటిఫికేషన్ ఎప్పుడంటే?
తాజావార్తలు
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!