Minister Malla Reddy : దేశ ప్రజలంతా నెక్స్ట్ పీఎం కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ శివారు కీసరలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో రూ.1.5 కోట్లతో చేపట్టిన గోదాంను మంత్రి మల్లారెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్, ఈ బీజేపీపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు దేశం వెనకబడితే ఇప్పుడు బీజేపీ వచ్చినప్పుడు ఇంకా దివాళా తీసిందన్నారు. దేశ ప్రజలంతా నెక్స్ట్ పీఎం కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారన్నారు. వరుణదేవుడు కాంగ్రెస్, బీజేపీతో కలిసి రైతులను ఆగం చేస్తుంటే సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారన్నారు. అనంతరం.. మణిపూర్లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు హైదరాబాద్కు చేరుకోవడంతో వారికి స్వాగతం పలికారు మంత్రి మల్లారెడ్డి.
Also Read : Rana Daggubati: అందుకే నేను లావు అయ్యాను.. ప్రెగ్నెన్సీపై రానా భార్య క్లారిటీ
Also Read
- Vaibhav Sooryavanshi: సచిన్ కలలు చూపించాడు.. ధోనీ నమ్మకం నేర్పించాడు.. కోహ్లీ గర్జించాడు.. ఇక వైభవ్ సూర్యవంశీ యుగం ప్రారంభమైందా..?
- ఒకే కారు.. మూడు ఆప్షన్లు.. పెట్రోల్, సీఎన్జీ, ఈవీతో సరికొత్త Tata Tiago రిలీజ్.. ధర రూ. 5 లక్షల లోపే..
- US-Iran: ట్రంప్ కఠిన వైఖరితో పాక్ ప్లాన్ బోల్తా.. అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఫెయిల్..
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
మణిపూర్లో అల్లర్ల నేపథ్యంలో అక్కడ చదువుకుంటున్న విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ప్రత్యేక విమానాన్ని ఏర్పాటుచేసింది. సోమవారం ఉదయం మణిపూర్ రాజధాని ఇంఫాల్ మీదుగా బయలు దేరిన విమానం మధ్యాహం 2 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంది. తెలంగాణ భవన్ అధికారులు మొదటి విడతగా 106 మంది విద్యార్థులను హైదరాబాద్ కు తీసుకువచ్చింది. దీంతో పాటుగా ఏపీకి చెందిన 108మంది విద్యార్థులకు కూడా మరో విమానంలో శంషాబాద్కు చేరుకున్నారు.
Also Read : Madhave Madhusudana: ‘సైయారా.. సైయారా…’ సాంగ్ లాంచ్ చేసిన బ్రహ్మనందం!
తాజావార్తలు
-
AB de Villiers: వైభవ్ను ఆ ఆస్ట్రేలియా దిగ్గజంతో పోల్చిన డివిలియర్స్.. బుడ్డోడి మెచ్యూరిటీపై ఏబీడీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: సచిన్ కలలు చూపించాడు.. ధోనీ నమ్మకం నేర్పించాడు.. కోహ్లీ గర్జించాడు.. ఇక వైభవ్ సూర్యవంశీ యుగం ప్రారంభమైందా..?
-
ఒకే కారు.. మూడు ఆప్షన్లు.. పెట్రోల్, సీఎన్జీ, ఈవీతో సరికొత్త Tata Tiago రిలీజ్.. ధర రూ. 5 లక్షల లోపే..
-
Abhishek Sharma: ఒత్తిడిని తట్టుకోలేకపోతున్న అభిషేక్ శర్మ.. కీలక మ్యాచ్ల్లో చేతులెత్తేస్తున్న కాటేరమ్మ కొడుకు!
-
US-Iran: ట్రంప్ కఠిన వైఖరితో పాక్ ప్లాన్ బోల్తా.. అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఫెయిల్..
ట్రెండింగ్
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..