Minister Malla Reddy : దేశ ప్రజలంతా నెక్స్ట్ పీఎం కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ శివారు కీసరలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో రూ.1.5 కోట్లతో చేపట్టిన గోదాంను మంత్రి మల్లారెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్, ఈ బీజేపీపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు దేశం వెనకబడితే ఇప్పుడు బీజేపీ వచ్చినప్పుడు ఇంకా దివాళా తీసిందన్నారు. దేశ ప్రజలంతా నెక్స్ట్ పీఎం కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారన్నారు. వరుణదేవుడు కాంగ్రెస్, బీజేపీతో కలిసి రైతులను ఆగం చేస్తుంటే సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారన్నారు. అనంతరం.. మణిపూర్లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు హైదరాబాద్కు చేరుకోవడంతో వారికి స్వాగతం పలికారు మంత్రి మల్లారెడ్డి.
Also Read : Rana Daggubati: అందుకే నేను లావు అయ్యాను.. ప్రెగ్నెన్సీపై రానా భార్య క్లారిటీ
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
మణిపూర్లో అల్లర్ల నేపథ్యంలో అక్కడ చదువుకుంటున్న విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ప్రత్యేక విమానాన్ని ఏర్పాటుచేసింది. సోమవారం ఉదయం మణిపూర్ రాజధాని ఇంఫాల్ మీదుగా బయలు దేరిన విమానం మధ్యాహం 2 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంది. తెలంగాణ భవన్ అధికారులు మొదటి విడతగా 106 మంది విద్యార్థులను హైదరాబాద్ కు తీసుకువచ్చింది. దీంతో పాటుగా ఏపీకి చెందిన 108మంది విద్యార్థులకు కూడా మరో విమానంలో శంషాబాద్కు చేరుకున్నారు.
Also Read : Madhave Madhusudana: ‘సైయారా.. సైయారా…’ సాంగ్ లాంచ్ చేసిన బ్రహ్మనందం!
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!