Minister KTR : హైదరబాద్లో స్థిరబడిన అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుత్బుల్లాపూర్ షాపూర్ నగర్ లో నిర్వహించిన రోడ్ షో లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఆరున్నర సంవత్సరాల పని తీరు మీ ముందుందన్నారు. హైదరబాద్ లో స్థిరబడిన అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్నారు మంత్రి కేటీఆర్. ఏ రాష్ట్రం అయిన మేము కాపాడుకున్నామని, పెట్టుబడులు ఆకర్షిస్తు హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి కేటీఆర్. చెన్నై నుంచి వచ్చిన రజినీ కి హైదరాబాద్ అభివృద్ది కనిపిస్తుంది కానీ, ప్రతిపక్ష గజిని లకు కనపడడం లేదని, కుత్బుల్లాపూర్ లో అభివృద్ది చేసి చూపించామన్నారు మంత్రి కేటీఆర్..
అంతేకాకుండా.. ‘ఇక్కడి నుంచి సిటీ కి వెళ్ళాలన్న ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ లు రోడ్ల విస్తరణ తో ప్రయాణం సులువు అయ్యింది. హైదరాబాద్ లో ఐటీ అభివృద్ది చెందింది. కె.పి వివేక్ ను గెలిపించాలి. కేసిఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి.. 5 సంవత్సరాలకు ఒక సారి ఎలక్షన్ వస్తుంది.. కాబట్టి అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోండి.. జీడిమెట్ల, గాజులరామారం ఇండస్ట్రీస్ లో ఎప్పుఢైన కరెంటు ప్రాబల్యం ఉందా.. అప్పుడు ఎట్లుండే , ఇప్పుడు ఎలా ఉంది.. ఈ ఏరియాలో 24 గంటలు తాగునీరు అందిస్తాం.. బీఆర్ఎస్ను గెలిపించండి..జీడిమెట్ల ఏరియాకు మెట్రో ట్రైన్ ఏపిస్తాం.. కుత్బుల్లాపూర్ కి మెట్రో రైల్ తెప్పించే బాధ్యత నాది అన్న కేటీఆర్. సూరారం కాలనీ 60 గజాలలో నివాసితులకు ఎలక్షన్ తర్వాత పట్టాలు ఇస్తాం..
Also Read
- India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
- ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
- Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
- Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
గండిమైసమ్మ చౌరస్తా దగ్గర ప్లైఓవర్ నిర్మిస్తాం.. మేం అధికారం లోకి గ్యాస్ సిలెండర్ ధర 400 కే ఇస్తాం.. పని చేసే ప్రభుత్వాన్ని పట్టించుకోక పొతే మళ్ళీ ఇబ్బంది పడతాం. హైదరాబాద్ బాగుండాలంటే కేసీఆర్ రావాలి. లేదంటే కుక్కలు చింపిన విస్తరి అవుతుంది. ఆరు గ్యారంటీలంటే హైదరాబాద్ అగమవటం రాజకీయ అస్థిరత, ఆరునెలలకో సీఎం రావటం, మళ్ళీ కరెంట్ కష్టాలు రావటం మాత్రం గ్యారంటీ.. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కులం మతం, ప్రాంతం పేరు మీద కుంపట్లను ఎప్పుడు పెట్టలేదు. అభివృద్ధి తమ మొదటి లక్షణం అన్న వ్యక్తి కేసీఆర్.’ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
-
Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!