Kottu Satyanarayana: కృష్ణలంక కార్పొరేటర్ కు క్లాస్ పీకిన మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కృష్ణలంక కార్పోరేటర్ రామిరెడ్డికి మంత్రి కొట్టు సత్యనారాయణ క్లాస్ పీకారు. VVIP ఎంట్రీ గేట్ నుంచి దర్శనానికి పోలీసులు, రెవిన్యూ అధికారులు ఇష్టానుసారంగా తీసుకెళుతున్నారని మంత్రి దృష్టికి భక్తులు తీసుకొచ్చారు. చిన రాజగోపురం VVIP గేట్ దగ్గర పరిస్దితిని పరిశీలిస్తున్న సమయంలో తమ వారిని తీసుకొని గేటులో నుంచి కార్పొరేటర్ రామిరెడ్డి వెళుతున్నారు.. దీంతో రామిరెడ్డిని అడ్డుకొని బయటకి వెళ్లమన్న మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు.
Read Also: Samantha: అబ్బే… అదంతా ఒట్టిదే అంటున్న సమంత!
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
కృష్ణలంక కార్పోరేటర్ రామిరెడ్డి తమవారిని తీసుకుని 500 క్యూలైన్ లో వెళ్లమన్న మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. తప్పు చేయకుండా అడ్డుకోవాల్సిన మనమే తప్పు చేస్తామంటే ఎలా అంటూ మీడియా పాయింట్లో కార్పొరేటర్ రామిరెడ్డిని పిలిచి మరీ మంత్రి కొట్టు సత్యనారాయణ మందలించారు. రూల్ ఎవరికైన రూలే అని మంత్రి తెలిపారు. 500 టికెట్స్ ఉన్నాయని పంపమని అడిగినా.. మంత్రి వినలేదు.. 500 క్యూలైన్ లోనే కార్పొరేటర్ బంధువులను పంపాలని మంత్రి ఆదేశించారు. మంత్రి ఘాటుగా హెచ్చరించడంతో 500 క్యూలో దర్శనానికి కృష్ణలంక కార్పోరేటర్ రామిరెడ్డి వెళ్లిపోయారు.
Read Also: India-Canada Row: భారత్తో దౌత్యవివాదం.. కెనడాకు మద్దతుగా అమెరికా, యూకే..
అయితే, విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండపై ప్రస్తుతం నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏపీ ప్రభుత్వం దగ్గరుండి తగిన ఏర్పాట్లు చేసింది. సామాన్య భక్తుల దర్శనానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. అమ్మవారి దగ్గర అందరు సమానం ఎవరికి ఎలాంటి ప్రత్యేక దర్శనాలు లేవని ఆయన చెప్పుకొచ్చారు. వీవీఐపీ దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్స్ ఉన్నాయని ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!