Jogi Ramesh : వరుణ దేవుడి ఆశీస్సులతో ప్రాజెక్టులన్నీ జల కళతో నిండిపోయాయి
వేసవి తరువాత కృష్ణానది నుంచీ నీటిని విడుదల చేశారు మంత్రలు అంబటి రాంబాబు, మంత్రి జోగి రమేష్. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. గతంలో కంటే త్వరగా నీటి విడుదల చేసామన్నారు. వరుణ దేవుడి ఆశీస్సులతో ప్రాజెక్టులన్నీ జల కళతో నిండిపోయాయని అని ఆయన అన్నారు. రైతులకు వైసీపీ పాలనలో దిగుబడి అధికంగా వచ్చిందని, మద్దతు ధర కూడా లభించిందని ఆయన తెలిపారు. ఇవాళ కృష్ణా డెల్టా వాసులకు పండుగరోజు అని ఆయన పేర్కొన్నారు.
Also Read : WTC Final 2023: ట్రెడిషనల్ డ్రెస్ లో ఇషాన్ కిషన్ గర్ల్ఫ్రెండ్.. ఫోటోలు వైరల్..!
Also Read
పులిచింతల నిర్మాణం వైఎస్ఆర్ చేసారని, ఢిల్లీ వెళ్ళి ఏం సాధించారని కొందరు అంటుంటారన్నారు. 12,900 కోట్లు పోలవరం కోసం కేంద్రం నుంచి సాధించారు సీఎం జగన్ అని ఆయన తెలిపారు. పోలవరం పనులు శరవేగంగా పూర్తవుతున్నాయని ఆయన వెల్లడించారు. ఏపీ అన్నపూర్ణగా పంటలతో కళకళలాడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీ వెళ్లి ఏం పీకారు అన్న వారు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో తెలుసుకోవాలని ఆయన అన్నారు.
Also Read : South Central Railway: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. కాచిగూడ నుంచి ప్రత్యేక రైలు
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?