Harish Rao : అక్కడి కంటే మన తెలంగాణలోనే నయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వర్గల్ మండలంలోని తనికి ఖల్సా గ్రామంలో నూతనంగా నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు కొందరిని కలిశానని, వాళ్ళది గుత్తి, అనంతపురం అని చెప్పారు. అయితే.. మీ దగ్గర కరెంట్ ఎంత సేపు వస్తుందని అడిగితే.. ఉదయం మూడు గంటలు రాత్రి నాలుగు గంటలకు వస్తుందని చెప్పారని మంత్రి హరీష్ రావు అన్నారు. మళ్ళీ గంట గంటకి కరెంటు పోతుందని చెప్పారని, అక్కడి కంటే మన తెలంగాణలోనే నయం అన్నారు మంత్రి హరీష్రావు. అంతేకాకుండా.. తెలంగాణ రాక ముందు పెన్షన్ రూ.200, రూ.500లే ఉండేనని, కానీ .. ఇప్పుడు దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆసరా పెన్షన్లు అందిస్తున్నామన్నారు.
Also Read
సీఎం కేసీఆర్ దక్షతతో చేస్తున్న అభివృద్ధి ఇతర పార్టీల నాయకులు కంటికి కనిపించడం లేదని, అందుకే అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. తెలంగాణ వచ్చినాకే పండుగలను ఎంతో అద్భుతంగా జరుపుకుంటున్నామని, బతుకమ్మ పండుగా ఇప్పుడు తెలంగాణలోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!