Balineni Srinivas : ప్రజలకు మంచి జరగాలనే విశాఖలో క్యాపిటల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం జగన్ మొదటి నుంచి విజన్ ముందుకు వెళ్లే నాయకుడని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. విశాఖ సమ్మిట్తో దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందని చెప్పారు. ఏపీలో పెట్టుబడి పెట్టేవాళ్లు లేరంటూ ప్రచారం చేసేవారికి చెంపపెట్టులా విశాఖ సమ్మిట్ నిర్వహించి చూపించారని తెలిపారు. ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖను క్యాపిటల్గా ఎంచుకున్నారని వివరించారు. సీఎం జగన్ ఓ విజన్తో ముందుకు వెళ్లే నాయకుడన్నారు మంత్రి బాలినేని. ఆంధ్రప్రదేశ్లో రూ.13.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ముకేష్ అంబానీ లాంటి బడా వ్యాపారవేత్తలు.. ముందుండి విశాఖ సమ్మిట్ను విజయవంతం చేశారన్నారు మంత్రి బాలినేని.
Also Read : Inter Student Heart Attack: అసలు ఏమవుతుందిరా.. గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి మృతి
Also Read
- V.D. Satheesan: "సతీశన్ అనే నేను".. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..
ఈ పెట్టుబడుల వల్ల రాష్ట్రం లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. విశాఖ ఇన్వెస్టర్స్ సదస్సుపై అవాక్కులు పేలుతున్న వారు.. గత తెలుగు దేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో సమాధానం చెప్పాలని అన్నారు మంత్రి బాలినేని. ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే విశాఖపట్నంను రాజధానిగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరాన్ని మరింత వేగంగా డెవలప్ చేయవచ్చన్నారు. అమరావతి లాంటి ప్రాంతం అభివృద్ధి చేయాలంటే.. లక్షల కోట్ల రూపాయిలు కావాలన్నారు మంత్రి బాలినేని. రాజధాని విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని ప్రజలకు అర్థమైందని చెప్పారు మంత్రి బాలినేని.
Also Read : Aadi Srinivas : చేతకాని చెన్నమనేని తీరుతో వేములవాడ వెనుకబడింది
తాజావార్తలు
-
Samsung Galaxy M47 5G, F70 Pro 5G: సామ్ సంగ్ మిడ్-రేంజ్ 5G ఫోన్లు విడుదలకు సిద్ధం.. 8GB ర్యామ్
-
Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
-
Rashmika Mandanna: కృతి హాట్నెస్పై రష్మిక బోల్డ్ కామెంట్స్..షాక్ అయిన ఫ్యాన్స్
-
KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
-
V.D. Satheesan: “సతీశన్ అనే నేను”.. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..