Ambati Rambabu: నేను ఎవరి మీద దాడులు చేయించే రకం కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం తొండపిలో గాయపడిప సీఆర్ఓ స్వామిని టీడీపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి అంబటి రాంబాబు ప్రోత్సాహంతో ఈ దాడి చేశారని ఆరోపించారు. కరెంట్ తీసి రాళ్లతో ఊరేగింపుపై దాడికి వైసీపీ గుండాలు పాల్పడ్డారని ఆయన అన్నారు. ఇక, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ కామెంట్స్ పై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.
Read Also: Venu Thottempudi: టాలీవుడ్ హీరో వేణు ఇంట్లో విషాదం!
Also Read
- Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
- US-Iran War: ఇరాన్కు అమెరికా 5 షరతులు.. యురేనియం ఇవ్వాలని డిమాండ్..
- AP Government: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 12 నుంచి ప్రారంభం..
- PBKS Vs RCB: కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం.. భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ..
ఇక, పల్నాడు జిల్లా తొండపి గ్రామంలో జరిగిన ఘర్షణలను మంత్రి అంబటి రాంబాబు ఖండించారు. రాజకీయ పార్టీలు ఏవైనా ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం మంచి పద్దతి కాదన్నారు. నేను దాడి చేపించానాని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించడంపై మంత్రి అంబటి అభ్యంతరం వ్యక్తం చేశారు. నేను దాడులు చేయించే రకం కాదు.. ప్రజాస్వామ్యంలో అందరూ సామరస్యంగా ఉండాలని కోరుకుంటానని ఆయన అన్నారు. సకాలంలో పోలీసులు స్పందించకపోతే పరిస్థితి మరోలా ఉండేదని మంత్రి అంబటి అన్నారు.
తాజావార్తలు
-
Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
-
US-Iran War: ఇరాన్కు అమెరికా 5 షరతులు.. యురేనియం ఇవ్వాలని డిమాండ్..
-
Satish Kilaru: ‘పెద్ది’లో సుకుమార్ ఇన్వాల్వ్మెంట్..? లాస్ట్ డే డైరెక్టర్ బుచ్చిబాబు చాలా ఎమోషనల్ అయ్యారు!
-
AP Government: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 12 నుంచి ప్రారంభం..
-
PBKS Vs RCB: కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం.. భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..