Meruga Nagarjuna : దొంగ ఓట్లతో గెలవాలని చూస్తే ప్రజాస్వామ్యం చూస్తూ ఊరుకోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ నెల 28 న కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలుస్తున్నామని మంత్రి మేరుగ నాగార్జున వెల్లడించారు. చంద్రబాబు, నుండి ఆనంద్ బాబు వరకు దొంగ ఓట్ల మాట ఎత్తితే వణికిపోతున్నారని మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. దొంగ ఓట్ల తో గెలవాలని చూస్తే ప్రజా స్వామ్యం చూస్తూ ఊరుకోదని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు మానసిక స్థితి సరిగా లేదని, అందుకే పోలీసులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ దాడులు చేపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్ అభివృద్ధి రధ చక్రాల కింద టిడిపి నలిగి పోవడం ఖాయమని ఆయన వెల్లడించారుఉ. చంద్రబాబు కుయుక్తులను ప్రజలు నమ్మరని మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యానించారు.
Also Read : Increase Retirement Age:గుడ్ న్యూస్.. వారి రిటైర్మెంట్ వయస్సు పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం
Also Read
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
- Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
- Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
- Rooftop Water Tank Cooling Tips: ఎండ వేడితో ఇంటిపైన ఉన్న ట్యాంక్ నీరు మరుగుతోందా..? ఈ చిన్న చిట్కాలతో చల్లగా మారిపోతుంది..!
అంతేకాకుండా.. ‘ ఎస్సీ,ఎస్టీ, బీసీ ,నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని తపన పడుతున్న సీఎం జగన్ …. ప్రభుత్వం విడుదల చేస్తున్న ప్రతి పైసా పేద వాడి తలుపు తడుతుంది…. ఈ రాష్ట్రానికి జగన్ పరిపాలన,నాయకత్వం అవసరం అని ప్రజలు నమ్ముతున్నారు… అందుకే మళ్ళీ వైసీపీ కి పట్టం కట్ట డానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు…. టీడీపీ అధినాయకుడు తో సహా నాయకుల ఆలోచనలు వెర్రి తలలు వేస్తున్నాయి… సీఎం జగన్ పై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు…. పద్నాలుగేళ్ల చంద్రబాబు పాలన లో వేలకోట్లు దోచుకున్నారు… సంపాదన ధ్యేయంగా మళ్ళీ అధికారం లోకి రావాలని తహ తహ లాడుతున్నారు…. ఓట్ల వ్యవహారం తప్పుల తడక లా ఉంది… ఎన్నికల కమీషన్ సిఫార్సుల మేరకు తప్పుడు ఓట్లు తీసివేయాలి, అని అధికారులు ప్రయత్నిస్తుంటే టిడిపి నాయకులు ఉలిక్కి పడుతున్నారు…. దొంగ ఓట్ల తో గెలిచే చరిత్ర టిడిపి ది… రాష్ట్రం లో దొంగ ఓట్ల తో గెలవడం కుప్పం లోనే మొదలయ్యింది…’ అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.
Also Read : Crackers Factory Blast: బెంగాల్లో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. ఏడుగురు మృతి
తాజావార్తలు
-
Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
-
Rakul Preet Singh: “మోసం చేస్తే వదిలేస్తా”.. పెళ్లి తర్వాత రిలేషన్పై రకుల్ షాకింగ్ కామెంట్స్!
-
Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
-
Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
-
Ruturaj Gaikwad: ప్లేఆఫ్ రేస్ నుంచి చెన్నై ఔట్ అయ్యాక రుతురాజ్కు మరో షాక్!.. బీసీసీఐ భారీ జరిమానా
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!