S Jaishankar: చాలా ముస్లిం దేశాలు భారత్తో స్నేహాన్ని కోరుకుంటున్నాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని దేశాల్లో కొనసాగుతున్న యుద్ధం, అనిశ్చితి మధ్య చాలా దేశాలు భారత్తో స్నేహం చేయాలని భావిస్తున్నాయని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. తన ఒడిశా పర్యటనలో రెండో రోజు ఆదివారం జరిగిన సమావేశంలో ‘విశ్వ బంధు భారత్’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా భాగస్వామ్యాలను ఏర్పరచగల భారతదేశ సామర్థ్యం గురించి ప్రస్తావించారు. అమెరికా, యూరప్, రష్యా, ఆఫ్రికన్ దేశాలు, ఇజ్రాయెల్, గల్ఫ్ మరియు అరబ్ దేశాలతో సహా వివిధ దేశాలతో భారతదేశ సంబంధాల గురించి ఆయన వివరించారు. ఇతర దేశాల్లో యుద్ధాలు కొనసాగుతున్నప్పటికీ, ‘సబ్కా సాత్, సబ్కా వికాస్’ సూత్రాన్ని నొక్కి చెబుతూనే, భారతదేశం తన జాతీయ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి వివిధ రంగాల్లో అన్ని దేశాలతో సహకరించగలదని స్పష్టం చేశారు.
READ MORE: Kesineni Swetha: మేము మళ్ళీ సీఎం జగన్ను గెలిపించుకుంటామని ప్రజలు చెప్తున్నారు..
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
భవిష్యత్తులో అమెరికా మరియు యూరప్తో పాటు రష్యా మరియు ఆఫ్రికా దేశాలతో కలిసి పని చేయస్తామని చెప్పారు. అలాగే భారతదేశం ఒకవైపు ఇజ్రాయెల్తోనూ, మరోవైపు గల్ఫ్, అరబ్ దేశాలతోనూ స్నేహం చేయగలదన్నారు. తన జాతీయ ప్రయోజనాల కోసం వివిధ దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పగల మన దేశాన్ని “ప్రపంచ సోదరుడు” గా పేర్కొన్నారు.గ్లోబల్ కనెక్టివిటీని పెంపొందించే ప్రభుత్వ కార్యక్రమాలను చర్చిస్తూ.. మూడు పైప్లైన్ ప్రాజెక్టులు, యూఏఈ ద్వారా యూరప్కు అనుసంధానం చేయడం వంటి వాటి గురించి వివరించారు. ఇరాన్ మరియు రష్యా గుండా వెళుతున్న అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ కారిడార్ స్థాపన మరియు వియత్నాన్ని కలిపేందుకు ఉపయోగించబడతాయని తెలిపారు. ఇండో-పసిఫిక్, సౌదీ అరేబియా, ఇరాన్, రష్యా, సింగపూర్, వియత్నాం తదితర దేశాలు భారత్తో స్నేహం చేయాలని కోరుకుంటున్నాయని అన్నారు. ఇది పెట్టుబడి, ఉపాధి మరియు కనెక్టివిటీని పెంచడంలో సహాయపడుతుందని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!