Mallu Ravi : ఎగ్జామినేషన్ సిస్టంను పనిచేయించే వ్యవస్థ ప్రభుత్వం దగ్గర లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఏస్ పీఏస్సీ పేపర్ లీక్ లో రెండు వారాలా తర్వాత ఛైర్మన్ విచారణ చేసారని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లు రవి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిట్ విచారణ వద్దు సీబీఐ విచారణ కావాలని అఖిలపక్షం మొత్తం కోరిందన్నారు. మరోవైపు టెన్త్ పేపర్ వరుసగా రెండు రోజులు లీకైయిందని, ఎగ్జామినేషన్ సిస్టంను పనిచేయించే వ్యవస్థ ప్రభుత్వం దగ్గర లేదని ఆయన మండిపడ్డారు. ప్రశాంత్, బండి సంజయ్ తో వందల సార్లు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నేతలను అరెస్ట్ చేయడం ద్వారా బీఆర్ఎస్, లీక్ ల మీద పోరాడుతున్నట్లుగా బీజేపీ ఎక్స్ పోజ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉన్న టీఏస్ పీఏస్సీ సభ్యులు, ఛైర్మన్ ను మార్చి కొత్త వారిని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వ పాలన గాడితప్పిందని ఆయన మండిపడ్డారు.
Also Read : Ideas for India: మంత్రి కేటీఆర్కు మరో గౌరవం.. బ్రిటన్ సదస్సుకు ఆహ్వానం
Also Read
- Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
- IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
- OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
- OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
నిన్న మల్లు రవి మాట్లాడుతూ.. నిరుద్యోగులు, విద్యార్థులు అంటే ప్రభుత్వంకు ఎందుకు ఇంత అలసత్వమని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలన లీకేజీ ల పాలన అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీలకు ఎన్నికల కు అయ్యే ఖర్చు కేసీఆర్ కు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. రాజ్ దీప్ సర్దేశాయి వాఖ్యలు తప్పయితే ఇంత వరకు ఎందుకు ఖండించలేదని ఆయన అన్నారు. మిగతా టెన్త్ పరీక్షలు సరిగ్గా నిర్వహించకపోతే.. పిల్లలు, తల్లిదండ్రుల పక్షాన జైల్ భరో కార్యక్రమం తీసుకుంటామని మల్లు రవి స్పష్టం చేశారు.
Also Read : Delhi liquor policy case: సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!