Delhi liquor policy case: సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తున్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో నిందితుడు ఆప్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు బుధవారం ఏప్రిల్ 17 వరకు పొడిగించింది ఏప్రిల్ 12న అతని బెయిల్ పిటిషన్ను విచారించనుంది. ఈడీ నమోదు చేసిన మనీలాండరింగ్ కేసులో సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 17 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
Also Read:Bengaluru: మోడీ ప్రారంభించిన మెట్రో స్టేషన్.. నల్లూర్హళ్లిని ముంచెత్తిన వరద
సిసోడియా తరఫున న్యాయవాది వివేక్ జైన్ వాదనలు వినిపిస్తూ, మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) ప్రకారం అతనిపై (సిసోడియా) ఎలాంటి నేరం చేయబడలేదన్నారు. సిసోడియా తరపు న్యాయవాది సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత, రోస్ అవెన్యూ కోర్టు సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎం.కె. నాగ్పాల్ సిసోడియా బెయిల్ను ఏప్రిల్ 12న విచారిస్తామని తెలిపారు. ED తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ (SPP) జోహెబ్ హుస్సేన్ కోర్టులో విధించారు. హవాలాకు సంబంధించిన కొన్ని తాజా సాక్ష్యాలను సేకరిస్తున్నందున తమకు కొంత సమయం కావాలని కోరారు. ఇంకా కొన్ని కీలకమైన సాక్ష్యాలు బయటపడుతున్నాయి అని హొస్సేన్ అన్నారు.
Also Read:Ashwagandha: మగవారు అశ్వగంధ లేహ్యం తింటే ఏం జరుగుతుంది?
Also Read
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
కాగా, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అవకతవకలు జరిగాయన్న సీబీఐ.. ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాను తీహార్ జైలులో ప్రశ్నించిన తరువాత మార్చి 9న ఈడీ అరెస్టు చేసింది. ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మార్చి 10న ఢిల్లీ కోర్టు సిసోడియాను మార్చి 17 వరకు ఈడీ కస్టడీకి పంపింది.
Also Read:Srinivas Gude: టెన్త్ పేపర్ లీకేజీ కుట్రలో ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు
మార్చి 22న ఎక్సైజ్ పాలసీ స్కామ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఆప్ నాయకుడిని ఈడీ రూస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచింది. విచారణ తర్వాత సిసోడియా కస్టడీ ఏప్రిల్ 5 వరకు పొడిగించబడింది. కాగా, లిక్కర్ స్కామ్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఫిబ్రవరి 26 న సిసోడియాను అరెస్టు చేసింది. 2021-22 కోసం ఇప్పుడు రద్దు చేయబడిన మద్యం పాలసీ రూపకల్పన, అమలులో అవినీతి జరిగిందని గుర్తించారు. పలు దఫాలుగా విచారించిన తర్వాత సీబీఐ అరెస్టు చేసింది.
తాజావార్తలు
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
-
Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!