Delhi liquor policy case: సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తున్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో నిందితుడు ఆప్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు బుధవారం ఏప్రిల్ 17 వరకు పొడిగించింది ఏప్రిల్ 12న అతని బెయిల్ పిటిషన్ను విచారించనుంది. ఈడీ నమోదు చేసిన మనీలాండరింగ్ కేసులో సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 17 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
Also Read:Bengaluru: మోడీ ప్రారంభించిన మెట్రో స్టేషన్.. నల్లూర్హళ్లిని ముంచెత్తిన వరద
సిసోడియా తరఫున న్యాయవాది వివేక్ జైన్ వాదనలు వినిపిస్తూ, మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) ప్రకారం అతనిపై (సిసోడియా) ఎలాంటి నేరం చేయబడలేదన్నారు. సిసోడియా తరపు న్యాయవాది సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత, రోస్ అవెన్యూ కోర్టు సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎం.కె. నాగ్పాల్ సిసోడియా బెయిల్ను ఏప్రిల్ 12న విచారిస్తామని తెలిపారు. ED తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ (SPP) జోహెబ్ హుస్సేన్ కోర్టులో విధించారు. హవాలాకు సంబంధించిన కొన్ని తాజా సాక్ష్యాలను సేకరిస్తున్నందున తమకు కొంత సమయం కావాలని కోరారు. ఇంకా కొన్ని కీలకమైన సాక్ష్యాలు బయటపడుతున్నాయి అని హొస్సేన్ అన్నారు.
Also Read:Ashwagandha: మగవారు అశ్వగంధ లేహ్యం తింటే ఏం జరుగుతుంది?
Also Read
కాగా, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అవకతవకలు జరిగాయన్న సీబీఐ.. ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాను తీహార్ జైలులో ప్రశ్నించిన తరువాత మార్చి 9న ఈడీ అరెస్టు చేసింది. ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మార్చి 10న ఢిల్లీ కోర్టు సిసోడియాను మార్చి 17 వరకు ఈడీ కస్టడీకి పంపింది.
Also Read:Srinivas Gude: టెన్త్ పేపర్ లీకేజీ కుట్రలో ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు
మార్చి 22న ఎక్సైజ్ పాలసీ స్కామ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఆప్ నాయకుడిని ఈడీ రూస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచింది. విచారణ తర్వాత సిసోడియా కస్టడీ ఏప్రిల్ 5 వరకు పొడిగించబడింది. కాగా, లిక్కర్ స్కామ్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఫిబ్రవరి 26 న సిసోడియాను అరెస్టు చేసింది. 2021-22 కోసం ఇప్పుడు రద్దు చేయబడిన మద్యం పాలసీ రూపకల్పన, అమలులో అవినీతి జరిగిందని గుర్తించారు. పలు దఫాలుగా విచారించిన తర్వాత సీబీఐ అరెస్టు చేసింది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..