పీజీ కోర్సులపై ఆసక్తి చూపని పురుషులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 92.61 శాతం మంది అర్హత సాధించినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ప్రకటించారు. అయితే ఈ కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టులో పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా అర్హత సాధించారు. మహిళలు 41,131 మంది క్వాలిఫై కాగా పురుషులు 22,614 మంది మాత్రమే అర్హత సాధించడం గమనార్హం. అంటే పురుషుల కంటే రెట్టింపు స్థాయిలో మహిళలు క్వాలిఫై అయ్యారు. గత ఏడాది కూడా మహిళలే ఎక్కువగా అర్హత సాధించారు. దీంతో ఓయూలో పురుషుల హాస్టళ్లు కంటే మహిళల హాస్టళ్లు పెంచాల్సిన పరిస్థితి నెలకొంది.
Read Also: ఈ బుడతడి నెల సంపాదన వింటే షాకవుతారు
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
పీజీ కోర్సుల్లో ఇప్పటి వరకు 41,174 సీట్లు ఉండగా ఈడబ్ల్యూఎస్ కోటా కింద మరో 4వేల సీట్లు వచ్చే అవకాశముంది. వీరిలో 70 శాతం సీట్లు మహిళలకే దక్కనున్నాయి. సంప్రదాయ పీజీ కోర్సులకు ఓసీ అభ్యర్థులు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. తాజా ఫలితాలతో పురుషులు పీజీ కోర్సులపై అనాసక్తితో ఉన్నారని అర్థమవుతోంది. ఎంకామ్ లాంటి కోర్సుల్లో ఉన్న సీట్ల కంటే తక్కువ మంది అర్హత సాధించారు. కాగా కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టులో 4,080 మంది ముస్లిం మహిళలు క్వాలిఫై కాగా వారి కంటే 5 రెట్లు తక్కువగా ముస్లిం పురుషులు అర్హత సాధించారు.
తాజావార్తలు
-
Gold ETF Outflows 2026: గోల్డ్ ఈటీఎఫ్లకు గుడ్బై చెబుతున్న ఇన్వెస్టర్లు.. కారణాలివే
-
Astrology: కెరీర్లో నెమ్మదిగా ఎదిగినా.. చివరికి పెద్ద స్థాయికి చేరుకునే 3 రాశులు ఇవేనా?
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!