Crime News: భార్యతో గొడవపెట్టుకుని బిడ్డను నేలకేసి కొట్టిన తండ్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: సమాజంలో మానవ సంబంధాలు దారుణంగా తయారయ్యాయి. అనుమానం పెనుభూతమై ఇద్దరు దంపతుల దాంపత్యంలో చిచ్చు చెలరేగింది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. బిడ్డను నేలకేసి కొట్టిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని నాగ్పూర్లో తన భార్యతో గొడవపడి తన పసికందుని ఓ తండ్రి నేలకేసి కొట్టాడు. ఈ సంఘటన శనివారం సాయంత్రం ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిలో జరిగింది.
Read Also: Bribery Head Master : మీరే లంచం తీసుకుంటే ఎలా మాస్టారూ.. ఐదేళ్లు జైల్లో ఉండాల్సి వచ్చిందిగా
Also Read
అమరావతికి చెందిన నిందితుడు 2020లో వివాహం చేసుకున్నప్పటి నుండి అతని భార్యను అనుమానించేవాడు. డిసెంబర్ 30 న తన కొడుకుకు జన్మనిచ్చిన తర్వాత చూడటానికి వచ్చి ఆమెతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే కోపంతో కొడుకును నేల పైకి విసిరాడు. ఆస్పత్రిలో గొడవపెడుతుండగా అక్కడున్న సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఆ పిల్లాడి పరిస్థితి నిలకడగా ఉందని అజ్ని పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. నిందితుడిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Huge Explosion: మహారాష్ట్రలో ఘోరం.. కెమికల్ ప్లాంట్లో పేలిన బాయిలర్
తాజావార్తలు
-
Axar Patel: “వాళ్లే మ్యాచ్ గెలిపించారు”.. ఢిల్లీ చారిత్రక విజయంపై అక్షర్ పటేల్ ఫుల్ హ్యాపీ
-
Preity Zinta: శ్రేయాస్ అయ్యర్ ఒంటిచేతితో కొట్టిన సిక్సర్.. సొట్టబుగ్గల సుందరి ఫిదా..
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?