Assembly Sessions: మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు.. పటిష్ట భద్రత ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7 నుంచి నాగ్పూర్లో ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో భద్రత కోసం 11,000 మంది పోలీసులు, 40 బాంబ్ స్క్వాడ్లు, 10 కంపెనీల స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (SRPF), ఇతర భద్రతా దళాలు మోహరించనున్నారు. 14 రోజుల పాటు జరిగే రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20న ముగియనున్నాయి.
Smriti Irani: భారత్లో సౌదీ అరేబియా మంత్రి పర్యటన.. హజ్ యాత్రపై స్మృతి ఇరానీ చర్చ
Also Read
- Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్గా మార్చేసే సింపుల్ ట్రిక్
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
- Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
సమావేశాలకు ముందు భద్రతా ఏర్పాట్లకు సంబంధించి పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్, జాయింట్ కమిషనర్ అశ్వతీ దోర్జే సోమవారం పోలీసు అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధాన్ భవన్ చుట్టూ సాయుధ పోలీసులను వ్యూహాత్మకంగా మోహరిస్తామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అధికారిక సమాచారం ప్రకారం.. 11,000 మంది పోలీసులు, రాష్ట్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (SRPF) యొక్క 10 కంపెనీలు, 1,000 మంది హోంగార్డులు, యాంటీ టెర్రరిస్ట్ యూనిట్ ఫోర్స్ వన్, 40 బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్లు (BDDS) రాష్ట్ర శాసనసభ రక్షణగా ఉంటారు. అంతేకాకుండా.. 9 మంది డీఎస్పీ స్థాయి అధికారులను నియమించనున్నారు.
INDIA bloc: ఇండియా కూటమి మీటింగ్ తేదీ ఖరారు.. వెల్లడించిన లాలూ..
ఇదిలా ఉంటే.. తొమ్మిది మంది డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) ర్యాంక్ అధికారులు, ఇతర జిల్లాల నుండి 10 మంది అధికారులను నగరంలో మోహరించనున్నారు. ఈ క్రమంలో.. 50 మంది అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్, 75 ఇన్స్పెక్టర్లు, 20 మంది మహిళా ఇన్స్పెక్టర్లను నాగ్పూర్కు పిలిపించారు. కాగా.. వీఐపీల భద్రత కోసం పోలీసులతో పాటు జిల్లాల నుంచి 30 బాంబ్ స్క్వాడ్లు, 10 మంది నగర పోలీసు బలగాలను బందోబస్తులో భాగంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అయితే.. నాగ్ పూర్ లో మోర్చా నిర్వహించేందుకు 32 సంస్థలకు అనుమతి లభించిందని.. రానున్న రోజుల్లో ఈ సంఖ్య 100 దాటుతుందని పోలీసు అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో ఇంత భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
TVS, Vida, Zelio, Bounce: బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. రూ.36,000కే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్..!
-
APFDC: సినిమా షూటింగ్స్కు సింగిల్ విండో.. విశాఖను ఫిల్మ్ హబ్గా మార్చేందుకు కీలక నిర్ణయాలు
-
Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
-
Mamitha Baiju : రెమ్యునరేషన్ పెంచేసిన మమిత బైజు.. రూ. 3 కోట్లు డిమాండ్?
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!