Madhu Yashki : బీఆర్ఎస్ వైఫల్యాలపై 20 రోజుల కార్యక్రమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ దశాబ్ది వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధీటుగా తెలంగాణ దశాబ్ధి వేడుకలను నిర్వహించేందుకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ మాట్లాడుతూ.. ప్రతీ నెలా మొదటి వారంలో పీఏసీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 2 నుండి తొమ్మిదేళ్ల లో కేసీఆర్ వైఫల్యాలపై.. ఫెయిల్యూర్ కేసీఆర్ .. స్లోగన్ తో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. బీఆర్ఎస్ వైఫల్యాలపై 20 రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.
Also Read : Imran Khan: “నో-ఫ్లై” లిస్టులో ఇమ్రాన్ ఖాన్.. పాకిస్తాన్ వదిలిపోకుండా చర్యలు..
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
జూన్ 2న మండల కేంద్రంలో.. సోనియాగాంధీకి పాలాభిషేకం.. కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని, 20 రోజులు కాంగ్రెస్ కార్యకర్తలు ఇండ్లపై జెండాలు ఎగరేయాలన్నారు. త్వరలో బీసీ గర్జన నిర్వహించునున్నట్లు తెలిపారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఎల్లుండి మోడీ పార్లమెంట్ భవనం ప్రారంభిస్తున్నారని, ఇది రాజ్యాంగ ఉల్లంఘన అన్నారు. పార్లమెంట్ ఎలా ఉండాలని చెప్పేది ఆర్టికల్ 79, 84 అని, పార్లమెంట్ అనేది రాష్ట్రపతి.. రాజ్యసభ.. లోక్ సభ… ఫౌండింగ్ మెంబర్స్ అని, రాష్ట్రపతిని ఆహ్వానించక పోవడం సరికాదన్నారు. అంతేకాకుండా.. కనీసం శంకుస్థాపనకి కూడా పిలవలేదని ఆయన మండిపడ్డారు. దళిత.. గిరిజన రాష్ట్రపతిలకు ఇచ్చిన గౌరవం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. మోడీ ఇప్పటి వరకు ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదని, పార్లమెంట్ అతి తక్కువ పని రోజులు పని చేసింది మోడీ హయాంలోనేనని ఆయన విమర్శలు గుప్పించారు. కొత్త బిల్లులపై అసలు చర్చ నే ఉండదన్నారు. పార్లమెంట్ అందరిదని, మోడీ ఒక్కరిదే కాదని ఆయన ఆయన వ్యాఖ్యానించారు.
Parliament Inauguration: కొత్త పార్లమెంట్పై దాఖలైన పిల్ను కొట్టేసిన సుప్రీంకోర్టు..
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!