AP Liquor: ఏపీలో జోరుగా మద్యం అమ్మకాలు.. ఇప్పటివరకు ఆదాయం ఎంతంటే?
- ఏపీ వ్యాప్తంగా తెరచుకున్న 90 శాతం మద్యం షాపులు
- ఇప్పటివరకు రూ.530 కోట్ల ఆదాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor: ఏపీ వ్యాప్తంగా 90 శాతం మద్యం షాపులు తెరుచుకున్నాయి. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం నాటికి 100 శాతం అన్ని మద్యం షాపులు తెరచుకోనున్నాయి. ఇప్పటి వరకు 7 లక్షల కేసులు లిక్కర్, బీరు కేసులు డిపోల నుంచి సరఫరా అయింది. మద్యం అమ్మకాల ద్వారా ఇప్పటి వరకు రూ. 530 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిసింది.
Read Also: Amaravati Drone Summit 2024: డ్రోన్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
Also Read
- Aqua Farmers: ఆక్వా రైతులకు మరోషాక్.. మూడు నెలల్లో రెండో సారి..
- Road Tax: ఆ కారు కొనాలనుకునే వాళ్లకు గుడ్న్యూస్.. 50% రోడ్ టాక్స్ మినహాయింపు!
- Story Board: ట్రంప్ ప్రపంచాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు..? యుద్ధం పేరు చెప్పి గేమ్స్ ఏంటి..?
- Drishyam 3 OTT: మోహన్ లాల్ దృశ్యం 3 ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
ఇదిలా ఉండగా.. 99 రూపాయల క్వార్టర్ బాటిల్ పూర్తి స్థాయిలో నెలాఖరు నాటికి అందుబాటులోకి వస్తుందని ఏపీ ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ వెల్లడించారు.ప్రస్తుతం రోజుకు 10 వేల కేసులు సరఫరా చేస్తున్నామన్నారు. డిమాండ్ బట్టి త్వరలో సప్లై పెంచుతామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఎమ్మార్పీ ప్రకారం మాత్రం అమ్మకాలు చేయాలని ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ధరలపై కమిటీ ఇచ్చే నివేదిక బట్టి మళ్ళీ రివైజ్ చేస్తామన్నారు. సిండికేట్ల వల్ల ఇబ్బందులు ఉంటే ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. మాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. అన్ని షాప్స్ రేపటికి ఓపెన్ అవుతాయని ఆయన వెల్లడించారు. ఎమ్మార్పీ ధరల కంటే వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని ఏపీ ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ హెచ్చరించారు.
తాజావార్తలు
-
Aqua Farmers: ఆక్వా రైతులకు మరోషాక్.. మూడు నెలల్లో రెండో సారి..
-
Ramani Kalyanam OTT: ఒకేసారి 3 ఓటీటీలలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ డ్రామా
-
Road Tax: ఆ కారు కొనాలనుకునే వాళ్లకు గుడ్న్యూస్.. 50% రోడ్ టాక్స్ మినహాయింపు!
-
Story Board: ట్రంప్ ప్రపంచాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు..? యుద్ధం పేరు చెప్పి గేమ్స్ ఏంటి..?
-
Drishyam 3 OTT: మోహన్ లాల్ దృశ్యం 3 ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!