CPI Ramakrishna: కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో వైసీపీని తరిమికొడదాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణాజిల్లా గన్నవరంలో ప్రజావ్యతిరేక, నిరంకుశ,మతోన్మాద బిజెపిని సాగనంపుదాం- దేశాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో సిపిఐ-సిపిఐ ప్రచార భేరి బహిరంగ సభ నిర్వహించింది. హాజరైన సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ..రాఘవులు, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ పాలనపై మండిపడ్డారు. దేశంలో బిజేపి కేంద్రంలో, ఇక్కడ వైసిపి పాలన చేస్తుంది..దేశం చాలా ప్రమాదకరమైన పరిస్దితిలో ఉంది, రాష్ట్రంలోను పరిస్థితి బాగోలేదు..దేశంలో బిజేపి బలంగా ఉంది, కేంద్రంలో అధికారంలో బిజేపి ఉంది..మరోసారి అధికారంలోకి రావాలని బిజేపి చూస్తుంది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో ఉన్న విమానాశ్రయాలు ప్రైవేటీకరణ చేయాలని చూస్తుంది.
Read Also: Lover Atrocity: ప్రేమను ఒప్పకోలేదని.. గదిలో బంధించి చిత్రహింసలు
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ – ఆంద్రుల హక్కు అటువంటి ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు సంస్థలకు అమ్మాలని మోడి చూస్తున్నాడు..రాష్ట్రంలో ప్రభుత్వాలకు అడిగే హక్కు లేదు.. వారి చుట్టు తిరిగి మేతుకులు తేచ్చుకుంటుంది..కేంద్రంపై ఆనాడు ఎన్టీఆర్ ఎదురు తిరిగినందుకు సిఎం నుండి తప్పించారు.. నేడు వైసిపి కేంద్రం కాళ్లు మొక్కుతుంది..రైల్వే స్టేషన్లు, పరిశ్రమలు, విమానాశ్రయాలు అమ్మాలని మోడి చూస్తున్నాడు..విజయవాడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నాడు..రాష్ట్రంలో మత్తు పదార్దాల నుండి దూరంగా ఉండాలని ప్రచారాలు చేస్తున్నారు ఉద్యోగాలు లేకపోతే యువత అసాంఘిక కార్యకలాపాలకు అలవాటు పడుతున్నారు..వైఎస్ వివేకానందా బ్రతికినపుడు పాపులర్ కాలేదు చణిపోయాకా ఇప్పుడు బాగా పాపులర్ అయ్యాడు..
ఏలాగా చణిపోయాడో అందరికి తెలుసు.. కడపలో టికొట్టు వాడిని అడిగిన చెబుతాడు..నాలుగేళ్ళు అయినా ఐపిఎస్ లు కనిపెట్టాలేదు.. సిగ్గుండాలి..మీ చిన్నాన్నను హత్య చేసిన వాడిని పట్టుకోలేదు పోయావు ఇంకా ఎందుకు గాడిదలు కాయడానికా ? జగన్ కేసులు , అతని కుటుంబ కేసులు వల్లన కేంద్రంపై మాట్లాడలేడు. పవన్ కల్యాణ్ ముందు బాగానే మాట్లాడాడు.. పాచిపోయిన లడ్డు అన్నాడు.. ఇప్పుడు ఏం మాట్లాడటం లేదు ఎందుకు? బీజేపీ వాళ్లే పవన్ ను నమ్మడం లేదని చెబుతున్నారు. పవన్ బయటకు రావాలన్నారు సీపీఐ, సీపీఎం నేతలు.
Read Also: Heart Transplantation: శ్రీకాకుళం టు తిరుపతి.. గుండె తరలింపు
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!