Telangana Martyrs’ Memorial : తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రపంచంలోనే అతిపెద్ద స్టెయిన్లెస్ స్టీల్ నిర్మాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లోని హుస్సేన్సాగర్ సరస్సు ఒడ్డున 85,000 చదరపు అడుగుల స్థలంలో అమరవీరుల స్మారక చిహ్నం రూపొందించబడింది. తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రపంచంలోనే అతిపెద్ద అతుకులు లేని స్టెయిన్లెస్ స్టీల్ నిర్మాణంగా రూ.179 కోట్లతో నిర్మించబడుతుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వ్యక్తులకు గౌరవ సూచకంగా తెలంగాణ అమరవీరుల స్మారకాన్ని నిర్మించారు. గోళాకార నిర్మాణం యొక్క బయటి పొర అధిక-నాణ్యత 316 ఎల్ స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేయబడింది. దీపం ఆకారంలో ఉన్న నిర్మాణం సుమారు 300 కార్లు మరియు 600 ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేసే కెపాసిటీని కలిగి ఉంటుంది. మెమోరియల్ నిర్మాణం మొదటి అంతస్తులో ఫోటో గ్యాలరీ, మ్యూజియం మరియు ఆర్ట్ గ్యాలరీ ఉంటాయి.
Also Read : INDvsAUS 1st Test: మెరిసిన రోహిత్, జడేజా, అక్షర్..తొలి టెస్టుపై పట్టుబిగిస్తున్న ఇండియా
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
1969 నుంచి 2000 వరకు జరిగిన సంఘటనల ఛాయాచిత్రాల ద్వారా మ్యూజియంలో తెలంగాణ ఉద్యమానికి ప్రాతినిధ్యం వహించినవారి గురించి తెలిపేలా తయారు చేస్తున్నారు. గ్రాన్క్రాఫ్ట్ ఇండస్ట్రీస్ ఎల్ఎల్సి సూపర్వైజర్ ముత్తుస్వామి మాట్లాడుతూ.. “అతుకులు లేని స్టెయిన్లెస్ స్టీల్తో కూడిన ప్రత్యేకమైన ప్రాజెక్ట్లలో ఇది ఒకటి. ఇన్సులేషన్ క్రమం ప్రకారం మేము పద్ధతిని అనుసరించాము. మెటల్ దుబాయ్ నుండి ఓడ ద్వారా వస్తుంది.’ అని తెలిపారు.
Also Read : Kethireddy Pedda Reddy: ఇసుక రీచ్ వద్ద జేసీ ఆందోళన.. ఎమ్మెల్యే పెద్దారెడ్డి కౌంటర్
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!