KTR : లై డిటెక్టర్ పరీక్ష జరిపిద్దాం… మీడియాలో లైవ్ చూపిద్దాం…
- రాజకీయ కక్షసాధింపులో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏసీబీ కేసు పెట్టింది
- ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి.. ఈడీ కూడా ప్రశ్నించింది
- ఏసీబీ, ఈడీ సంస్థల ప్రశ్నలు ఒకేరకంగా ఉన్నాయి
- ఎన్నిసార్లు విచారణకు పిలిచినా నేను సిద్ధం :కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణ పూర్తయింది. ఉదయం 10:40 గంటలకు ప్రారంభమైన ఈ విచారణ సాయంత్రం 5:30 గంటల వరకు కొనసాగింది. దాదాపు 7 గంటలపాటు ఈడీ అధికారులు కేటీఆర్ను వివిధ అంశాలపై ప్రశ్నించారు. ఈడీ విచారణ తరువాత కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ కక్ష సాధిస్తున్నారని, నేను నిజాయతీ పరుడినన్నారు. ఇద్దరికి లై డిటెక్టర్ పరీక్ష పెట్టండని, రేవంత్ రెడ్డి ఇంట్లో అయిన, న్యాయమూర్తులు సమక్షంలో లై డిటెక్షన్ రెడీ అని ఆయన అన్నారు. ఎన్ని పరీక్షలకయినా సిద్ధమని, విచారణకి 5కోట్ల నుండి 10కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. విచారణ సంస్థలను గౌరవించి ఏసీబీ, ఈడీ విచారణ కి హాజరు అయ్యానని, రెండు సంస్థలు ఒకే రకమైన ప్రశ్నలు ఆడిగారన్నారు కేటీఆర్. ఎన్ని ప్రశ్నలు అడిగిన చెబుతా అని, ఎన్ని సార్లు రమ్మని చెప్పిన వస్తా అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
NEET-UG 2025: పెన్-పేపర్ పద్ధతిలో నీట్.. ఒకే రోజు, ఒకే షిఫ్ట్లో పరీక్ష..
Also Read
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్కు తేదీ ఖరారు.!
అంతేకాకుండా..’విచారణ కి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ముఖ్యమంత్రి పై ఏసీబీ కేసు కేసు ఉంది కాబట్టి నా మీద కేసు బనాయించారు… రేవంత్ రెడ్డి కి ఒక ఆఫర్ ఇస్తున్న… నువ్వు ముందుకు రా నీకు ఇష్టమైన ఒక జడ్జ్ ముందు కూర్చుందాం.. నీ మీద ఏసీబీ కేసు ఉంది నా మీద ఏసీబీ కేసు ఉంది… లై డిటెక్టర్ పరీక్ష జరిపిద్దాం… మీడియాలో లైవ్ చూపిద్దాం… 10 ,20 లక్షలు ఖర్చు మొత్తంలో అయిపోతుంది… దొంగ ఎవరో నిజాయితీగా ఉన్నది ఎవరు? అప్పుడే తెలుస్తుంది… ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా ఎన్నిసార్లైనా విచారణకు హాజరవుతా.. న్యాయం ధర్మం కచ్చితంగా గెలుస్తుంది.. అర పైసా అవినీతి జరగలేదని ఎనిమిది గంటల పాటు అడిగిన అదే విషయాన్ని చెప్పాను…’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్పై దాడి చేసింది ఇతడే.. సీసీకెమెరా వీడియో వైరల్..
తాజావార్తలు
-
God of Masses Birthday Special : నటసింహం ‘బంగారు బాలయ్య’.. బర్త్ డే స్పెషల్
-
Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్తో రానున్న బ్లింక్ మోడల్
-
Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
-
PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
-
Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి