NEET-UG 2025: పెన్-పేపర్ పద్ధతిలో నీట్.. ఒకే రోజు, ఒకే షిఫ్ట్లో పరీక్ష..
- పెన్-పేపర్ విధానంలో నీట్ ఎగ్జామ్..
- ఒకే రోజు, ఒకే షిఫ్టులో పరీక్ష..
- ధ్రువీకరించిన ఎన్టీఏ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET-UG 2025: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (NEET-UG) 2025 కొత్త నియమాలను, షెడ్యూల్తో నిర్వహించబోతున్నట్లు జాతీయ పరీక్షా సంస్థ (NTA) గురువారం ధృవీకరించింది. 2024లో పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చిన క్రమంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
నీట్-యూజీ 2025 పెన్ను పేపర్ పద్ధతిలో (ఓఎంఆర్ షీట్), ఒకే రోజు మరియు ఒకే షిఫ్ట్లో నిర్వహించబడుతుంది. ప్రస్తుతం తీసుకున్న పెన్-పేపర్ పద్ధతిలో పరీక్ష నిర్వహించాలనే నిర్ణయం సురక్షితమైన, న్యాయమైన పరీక్షా ప్రక్రియకు తోడ్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. అండర్ గ్యాడ్యుయేట్ వైద్య విద్య కోసం ఉమ్మడి ప్రవేశపరీక్ష నీట్-యూజీ నిర్వహిస్తున్నారు. ఎంబీబీఎస్తో పాటు సంబంధిత వైద్య కోర్సుల కోసం నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్గా ఉంది.
Also Read
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
- King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
Read Also: Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్పై దాడి చేసింది ఇతడే.. సీసీకెమెరా వీడియో వైరల్..
దేశవ్యాప్తంగా మొత్తం 1,08,000 MBBS సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 56,000 సీట్లు ప్రభుత్వ కళాశాలల్లో ఉండగా, 52,000 సీట్లు ప్రైవేట్ సంస్థలు అందిస్తున్నాయి. డెంటల్, ఆయుర్వేదం, యునాని, సిద్ధ, హోమియోపతి కోర్సుల్లో ప్రవేశానికి కూడా నీట్ ఫలితాలను ఉపయోగిస్తారు. 2024లో 24 లక్షలకు పైగా అభ్యర్థులు నీట్ పరీక్ష రాశారు.
2024 పేపర్ లీక్ వివాదం తర్వాత సంస్కరణల కోసం పిలుపునిచ్చారు. దీనిపై కేంద్రం మాజీ ఇస్రో చీఫ్ ఆర్ రాధాకృష్ణన్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ప్రక్రియ యొక్క సమగ్రత మరియు పారదర్శకతను నిర్ధారించడానికి మల్టీ స్టేజ్ పరీక్ష విధానాన్ని కమిటీ సూచించింది.
- Tags
- NEET
- neet exam
- NEET UG
- NEET UG 2025
- NTA
తాజావార్తలు
-
Kalma Homework: స్కూల్లో ‘కల్మా’ హోంవర్క్ వివాదం.. బీజేపీ నేతల ఆగ్రహం..!
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!