KTR: రైతు భరోసా కోసం రైతులు అడుక్కోవాలా?
- తెలంగాణ భవన్ లో కేటీఆర్ ప్రెస్ మీట్
- రైతు భరోసా కోసం రైతులు అడ్డుకోవాలా..
- ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కేటీఆర్.
KTR Press Meet: శుక్రవారం నాడు బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రైతుబంధు పథకం సంబంధించి అనేక విషయాలను తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత, ప్రత్యేకమైన విధానాలు అమలు చేస్తూ.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అనేక కీలక చర్యలు తీసుకున్నారన్నారు. ముఖ్యంగా, తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించడంలో అభూతపూర్వమైన చర్యలను ప్రారంభించమని, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, రైతులపై పెట్టుబడిని పెంచేందుకు కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆయన రైతులకు పలు ఆర్థిక సాయం పథకాలను ప్రవేశపెట్టారన్నారు.
Also Read: Vande Bharat Express: వందే భారత్ ఎక్స్ప్రెస్పై మరోసారి రాళ్ల దాడి
Also Read
- Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
- Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
- Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
రైతు బంధు పథకం రైతు సంక్షేమం కోసం ప్రత్యేకంగా రూపొందించిన పథకమని, తెలంగాణలో రైతులకు ప్రత్యక్ష మద్దతు అందించేందుకు ఎన్నో మార్గాలను సులభతరం చేసిందని ఆయన అన్నారు. ఈ పథకం కింద, రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించడం ప్రారంభించామని ఆయన తెలిపారు. కేసీఆర్ ఎన్నికల హామీలో ఉన్నా, ఎన్నో మార్పులతో రైతులకు మద్దతు ప్రకటించారు. 11 సార్లు రైతు బంధు అందించబడినప్పటికీ, ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ రైతులకు డిక్లరేషన్ ఇచ్చినప్పటికీ, వారు ఇప్పటి వరకు రైతులపట్ల ఎంతగానో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం హామీ ఇచ్చినా కూడా, రూపాయి కూడా రైతులకు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. రైతులకు ఇవ్వాల్సిన ప్రమాణ పత్రాల పేరుతో ఇప్పుడు కొత్త డ్రామాలు మొదలుపెట్టారని కూడా ఆయన అన్నారు. రైతు భరోసా కోసం రైతులు అడ్డుకోవాలా అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తెలంగాణలో రైతు సంక్షేమం కోసం కేసీఆర్ తీసుకున్న పథకాలు ముఖ్యంగా రైతు బంధు, మానసిక స్థితిని మార్చి రైతులకు నూతన ఆశలు పోషిస్తున్నాయని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
-
Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
-
NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!