KTR: రైతు భరోసా కోసం రైతులు అడుక్కోవాలా?
- తెలంగాణ భవన్ లో కేటీఆర్ ప్రెస్ మీట్
- రైతు భరోసా కోసం రైతులు అడ్డుకోవాలా..
- ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కేటీఆర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Press Meet: శుక్రవారం నాడు బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రైతుబంధు పథకం సంబంధించి అనేక విషయాలను తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత, ప్రత్యేకమైన విధానాలు అమలు చేస్తూ.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అనేక కీలక చర్యలు తీసుకున్నారన్నారు. ముఖ్యంగా, తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించడంలో అభూతపూర్వమైన చర్యలను ప్రారంభించమని, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, రైతులపై పెట్టుబడిని పెంచేందుకు కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆయన రైతులకు పలు ఆర్థిక సాయం పథకాలను ప్రవేశపెట్టారన్నారు.
Also Read: Vande Bharat Express: వందే భారత్ ఎక్స్ప్రెస్పై మరోసారి రాళ్ల దాడి
Also Read
- Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
- Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
- US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
- Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
రైతు బంధు పథకం రైతు సంక్షేమం కోసం ప్రత్యేకంగా రూపొందించిన పథకమని, తెలంగాణలో రైతులకు ప్రత్యక్ష మద్దతు అందించేందుకు ఎన్నో మార్గాలను సులభతరం చేసిందని ఆయన అన్నారు. ఈ పథకం కింద, రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించడం ప్రారంభించామని ఆయన తెలిపారు. కేసీఆర్ ఎన్నికల హామీలో ఉన్నా, ఎన్నో మార్పులతో రైతులకు మద్దతు ప్రకటించారు. 11 సార్లు రైతు బంధు అందించబడినప్పటికీ, ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ రైతులకు డిక్లరేషన్ ఇచ్చినప్పటికీ, వారు ఇప్పటి వరకు రైతులపట్ల ఎంతగానో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం హామీ ఇచ్చినా కూడా, రూపాయి కూడా రైతులకు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. రైతులకు ఇవ్వాల్సిన ప్రమాణ పత్రాల పేరుతో ఇప్పుడు కొత్త డ్రామాలు మొదలుపెట్టారని కూడా ఆయన అన్నారు. రైతు భరోసా కోసం రైతులు అడ్డుకోవాలా అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తెలంగాణలో రైతు సంక్షేమం కోసం కేసీఆర్ తీసుకున్న పథకాలు ముఖ్యంగా రైతు బంధు, మానసిక స్థితిని మార్చి రైతులకు నూతన ఆశలు పోషిస్తున్నాయని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
-
NIMS : నిమ్స్లో ‘కిడ్నీ రాకెట్’.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
-
US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..