KTR: రైతు భరోసా కోసం రైతులు అడుక్కోవాలా?
- తెలంగాణ భవన్ లో కేటీఆర్ ప్రెస్ మీట్
- రైతు భరోసా కోసం రైతులు అడ్డుకోవాలా..
- ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కేటీఆర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Press Meet: శుక్రవారం నాడు బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రైతుబంధు పథకం సంబంధించి అనేక విషయాలను తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత, ప్రత్యేకమైన విధానాలు అమలు చేస్తూ.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అనేక కీలక చర్యలు తీసుకున్నారన్నారు. ముఖ్యంగా, తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించడంలో అభూతపూర్వమైన చర్యలను ప్రారంభించమని, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, రైతులపై పెట్టుబడిని పెంచేందుకు కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆయన రైతులకు పలు ఆర్థిక సాయం పథకాలను ప్రవేశపెట్టారన్నారు.
Also Read: Vande Bharat Express: వందే భారత్ ఎక్స్ప్రెస్పై మరోసారి రాళ్ల దాడి
Also Read
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
- AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
రైతు బంధు పథకం రైతు సంక్షేమం కోసం ప్రత్యేకంగా రూపొందించిన పథకమని, తెలంగాణలో రైతులకు ప్రత్యక్ష మద్దతు అందించేందుకు ఎన్నో మార్గాలను సులభతరం చేసిందని ఆయన అన్నారు. ఈ పథకం కింద, రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించడం ప్రారంభించామని ఆయన తెలిపారు. కేసీఆర్ ఎన్నికల హామీలో ఉన్నా, ఎన్నో మార్పులతో రైతులకు మద్దతు ప్రకటించారు. 11 సార్లు రైతు బంధు అందించబడినప్పటికీ, ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ రైతులకు డిక్లరేషన్ ఇచ్చినప్పటికీ, వారు ఇప్పటి వరకు రైతులపట్ల ఎంతగానో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం హామీ ఇచ్చినా కూడా, రూపాయి కూడా రైతులకు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. రైతులకు ఇవ్వాల్సిన ప్రమాణ పత్రాల పేరుతో ఇప్పుడు కొత్త డ్రామాలు మొదలుపెట్టారని కూడా ఆయన అన్నారు. రైతు భరోసా కోసం రైతులు అడ్డుకోవాలా అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తెలంగాణలో రైతు సంక్షేమం కోసం కేసీఆర్ తీసుకున్న పథకాలు ముఖ్యంగా రైతు బంధు, మానసిక స్థితిని మార్చి రైతులకు నూతన ఆశలు పోషిస్తున్నాయని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
-
EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
-
Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..