Kriti Sanon: ఆ సినిమా కోసం 17 గంటలు కష్టపడ్డానంటున్న ప్రభాస్ హీరోయిన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్ పక్కన నటించి మెప్పించిన కృతి సనన్.. తాజాగా ప్రొడ్యూసర్ అవతారమెత్తింది. ఒకవైపు వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో బిజీగా ఉన్న సమయంలోనే ప్రొడ్యూసర్ బాధ్యతలు తీసుకుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఈవిడ కొద్దిరోజుల క్రితం మొదలు పెట్టిన ‘బ్లూ బటర్ఫ్లై ఫిలిమ్స్’ అనే ప్రొడక్షన్ వెంచర్ నుండి ‘దో పత్తీ’ అనే సినిమాను తెరకెక్కిస్తోంది. ఇందుకు సంబంధించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఈ సినిమాకు తాను నిర్మాతగా పడిన కష్టం మొత్తాన్ని చెప్పుకొచ్చింది. మొదటిసారి సినిమా నిర్మాత కావడం వల్ల రోజుకు 16 నుంచి 17 గంటలు పనిచేయాల్సి వచ్చిందంటూ తెలిపింది.
Also Read: Telegram: వారి కోసం మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ను తెచ్చిన టెలిగ్రామ్..!
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
ఈ సినిమాలో తాను “ప్రతి సీన్ ను అదే రోజు పూర్తి చేయాలనుకున్నని.. అందుకోసం ఒక్కో రోజు ఏకంగా తాను., తనతోపాటు కొంతంది 16 – 17 గంటలు కష్టపడే వాళ్లమని తెలిపారు. ఇక మొదట తాను ప్రొడ్యూసర్ అవ్వాలని చెప్పినప్పుడు., అందరూ ఈ రోజుల్లో సినిమా బడ్జెట్ పెరిగిపోయిందని., ఇది వద్దు అనే సలహాలు ఇచ్చారని చెప్పుకొచ్చింది. ప్రతి ఒక్కరికీ సినిమా కోసం ఇచ్చే రెమ్యూనరేషన్లు, ప్రతిరోజు అయ్యే ఖర్చు లాంటివి మొత్తం దగ్గరుండి చూశాకకానీ, పరిస్థితి అర్థం కాలేదని చెప్పుకొచ్చింది. ఇకపై తాను రాబోయ్యే సినిమాల్లో కేవలం ప్రొడ్యూసర్స్ హీరోయిన్ గా పనిచేయాలుకుంటున్నని తెలిపింది.
Also Read: Viral Video: ఈగకు ట్రైనింగ్ ఇచ్చిన ఘనుడు.. వీడుడెవడో రాజమోళిని మించేసాడుగా..!
ఇక ‘దో పత్తి’ సినిమాను శశాంకా చతుర్వేది తెరకెక్కిస్తున్నారు. మిస్టరీ థ్రిల్లర్ కథా నేపథ్యం సాగేలా ఈ చిత్రం తెరకెక్కిందని సమాచారం. ఇది ఇలా ఉండగా కృతి సనన్ తన తర్వాతి ప్రాజెక్టులో భాగంగా రాజేశ్ కృష్ణణ్ తెరకెక్కించిన ‘క్రూ’ చిత్రంలో కనపడుతుంది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..