Health Tips : ఒక ఆరోగ్య వంతుడైన మనిషి రోజుకు ఎన్ని సార్లు బాత్ రూంకు వెళ్తాడో తెలుసా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Urinary Frequency: మనం బతకడానికి రోజూ ఆహారం, నీరు తీసుకోవడం ఎంత ముఖ్యమో ఆ తీసుకున్న వాటి నుండి ఉత్పన్నమయ్యే వ్యర్థాలను శరీరం నుంచి బయటకు పంపడం అంతే కీలకం. మనం రోజూ తీసుకునే నీరు సహా ఇతర ద్రవపదార్థాలను శరీరంలోని వ్యవస్థలు చెమట, మూత్రం రూపంలో బయటకు పంపుతాయి. ఇందులో మూత్ర విసర్జన అనేది ప్రతీ వ్యక్తి ఆరోగ్యానికి సంబంధించి చాలా కీలక ప్రక్రియ. అయితే ఇది కూడా సాధారణ స్థాయిలో ఉండాలి. మూత్ర విసర్జన తక్కువైనా లేదా ఎక్కువ సార్లు చేయాల్సి వచ్చినా అది అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కొంతమంది రోజులో తరచుగా మూత్ర విసర్జన చేస్తుంటారు. ఎక్కువ నీళ్లు తాగినా, వాతావరణం చల్లగా ఉన్నా మూత్రం ఎక్కువగా రావడం సహజం. కానీ అసాధారణంగా మూత్ర విసర్జన చేస్తుంటే మాత్రం అది కాస్త ఆలోచించాల్సిన విషయమే. దానిని ఏ మాత్రం అశ్రద్ధ చేయకూడదు.
Read Also:Devara : ముగింపు దశకు చేరుకున్న దేవర షూటింగ్..?
Also Read
- CM Vijay: తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్.. ఎవరికి ఏ శాఖ?
- CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
- Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
- YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
తరచుగా మూత్రం పోవాల్సి వస్తే వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో ముడిపడి ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితి మీకు చాలా కాలంగా కొనసాగితే ఒకసారి డాక్టర్లను సంప్రదించి సూచనల మేరకు పరీక్షలు చేయించుకోవడం మంచిది. మరి ఇక్కడ అతి మూత్ర విసర్జన ఆని ఎలా తెలుస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తి ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేస్తారు ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Read Also:SA vs BAN: మొన్న భారత్.. నిన్న దక్షిణాఫ్రికా! చిన్న లక్ష్యాన్ని కాపాడుకున్న జట్లు
– వాస్తవానికి ఒక వ్యక్తి రెండు లీటర్ల నుంచి నాలుగు లీటర్లు తాగితే రోజులో ఏడు సార్లు మూత్ర విసర్జన చేస్తాడట . నాలుగు సార్లు కన్నా తక్కువగా లేక 11 సార్లు కన్నా ఎక్కువగా వస్తే వెంటనే వైద్యుడిని కలవడం చాలా మంచిదంటున్నారు
– మరి ముఖ్యంగా మూత్రం రంగు మారిపోతూ ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది అంటున్నారు నిపుణులు.
– మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోకూడదు. దానివల్ల మూత్రశయం ఇన్ఫెక్షన్లు కిడ్నీలో రాళ్లు వస్తాయట
– ఆరోగ్యంగా ఉన్న మనిషి మూత్రం పసుపు లేదా తెలుపు కలగలిపిన రంగులో మాత్రమే ఉంటుందట. ఆ రంగు మారితే అంటే ఎరుపు రంగులో కనుక మూత్రం వస్తే కచ్చితంగా ఆ వ్యక్తికి ఏదో రోగం ఉన్నట్లే ..
– వయసు మీద పడే కొద్ది మూత్రానికి తరచూ వెళ్లాల్సి ఉంటుంది.
– ప్రెగ్నెన్సీ టైంలో, డయాబెటిస్ పేషెంట్లు ఎక్కువగా మూత్రం విసర్జనకు వెళ్తుంటారు.
– జంక్ ఫుడ్ తిన్నప్పుడు మూత్రం వాసన మారుతుంది.
– సాధారణంగా మూత్ర విసర్జన వ్యవధి ఏడు నుంచి పది సెకండ్లు మాత్రమే ఉంటుందట .. ఎక్కువగా మూత్ర విసర్జన సమయం పెరిగితే వైద్యులను సంప్రదించడం ఉత్తమం అంటున్నారు.
తాజావార్తలు
-
CM Vijay: తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్.. ఎవరికి ఏ శాఖ?
-
Ponguleti Srinvias Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
-
CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
-
Navakanth : రామ్ చరణ్ కంటికి గాయం కావడంతో నాకు ఏడుపు వచ్చేసింది!
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. నాపై క్షుద్ర పూజలు.. ఆ ‘ఇడ్లీ నటి’ వల్లే నా బతుకు ఇలా.. జయం రవి కన్నీరు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..