Kadiyam Srihari : నా చేతికి ఖడ్గం ఇచ్చి నా బాధ్యత మరింత పెంచారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలో జరిగిన గిరిజన ఉత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా చేతికి ఖడ్గం ఇచ్చారు, ఖడ్గం ఇచ్చారు అంటే నా బాధ్యత మరింత పెంచారని ఆయన అన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో అవినీతి పెరిగిపోయిందని, ఆ అవినీతిని ఖడ్గంతో అంతమోందించాలని బాధ్యత నాకు బాధ్యత అప్పజెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాజకీయాల్లో నిజాయితీగా నిక్కసిగా పనిచేశానని, మీకు చెడ్డ పేరు తేలేదు మీరు తల దించుకునే పని కూడా ఎప్పుడు చేయలేదన్నారు. అంతేకాకుండా.. ‘స్టేషన్ ఘనపూర్ అభివృద్ధిలో , మీ తండాల అభివృద్ధిలో మీకు అండగా ఉంటా. మనకు ఒక అవకాశం వస్తే , ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తే ఆ అవకాశం ఆ ప్రాంత అభివృద్ధికి పేద ప్రజల అభివృద్ధికి ఉపయోగపడాలి. ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికైన వాళ్లు స్వార్థంతో సంపాదించుకునే ప్రయత్నం చేస్తే పేద ప్రజలు అభివృద్ధి చెందారు. దాదాపు 36 సంవత్సరాలుగా స్టేషన్గన్పూర్ నియోజకవర్గ నాకు రాజకీయ జన్మనిచ్చింది.’ అని ఆయన అన్నారు.
Also Read : Groundwater Pumping: “భూమి భ్రమణ అక్షాన్ని” మారుస్తున్న భూగర్భ జలాల వినియోగం..
Also Read
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
దీంతో పాటు.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై ఎమ్మెల్సీ కడియం ఫైర్ అయ్యారు. దశాబ్ది ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా జరుపుతూ ఉంటే , దశాబ్ది ఉత్సవాలు కాదు దగా ఉత్సవాలు అంటున్నారన్నారు. రాష్ట్రంలో అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం దగా చేయడమేనా అని ఆయన ప్రశ్నించారు. ‘తెలంగాణ తలసరి ఆదాయంలో మొదటి వరుసలో ఉంది. తెలంగాణ విద్యుత్ వినియోగంలో మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో మొదటి వరుసలో ఉంది. అధికార యావతో విమర్శలు చేయడం చాలా బాధాకరం. గతంలో కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పరి పాలించింది. పది సంవత్సరాల పరిపాలన కాలంలో తెలంగాణకు ఓరగబెట్టిందేమిటి. కాంగ్రెస్ బీజేపీలు రెండు తెలంగాణపై సవతి తల్లి ప్రేమను చూపెడుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే , మన తెలంగాణ దేశానికి ఆదర్శం కావాలంటే కెసిఆర్ నాయకత్వమే శరణ్యం. గిరిజన తండాలు మొత్తం కేసీఆర్ వెంటే ఉంటాయి.’ అని ఆయన అన్నారు.
Also Read : Rakesh Master: రాకేష్ మాస్టర్ అసలు పేరు ఏంటో తెలుసా..?
తాజావార్తలు
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!