K. A. Paul: పవన్, చిరంజీవి ప్యాకేజీ స్టార్లు.. మీరు వాళ్ల మాటలు నమ్మితే అంతే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలోని ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయకపోతే నిరాహారదీక్ష చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేస్తానని పాల్ అన్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ మందు తాగి వచ్చాడో, డ్రగ్స్ కొట్టి వచ్చాడో ఏదేదో వాగాడు.. పవన్ ప్యాకేజీ స్టార్… సిగ్గు, బుద్ధి లేదా పవన్ కి.. మాయావతి కాళ్ళు పట్టాడు.. పవన్, చిరంజీవి పిచ్చి కూతలు కూస్తే ఊరుకోను అని కేఏ పాల్ విమర్శలు గుప్పించారు.
Read Also: Bhola Shankar: భోళా శంకర్ సినిమా నిలిపివేత.. థియేటర్ సీజ్
Also Read
- AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
- Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
- Womens: మహిళలకు శుభవార్త.. మే నెలలోనే అకౌంట్లోకి రూ.1000..
- Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
పవన్, చిరంజీవిలపై సీబీఐ ఎంక్వైరీ వేయిస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. స్టీల్ ప్లాంట్ ని అమ్మడం జరగదని తేగలవా.. పవన్ కి మాట్లాడటం రాదు, ఇంగ్లీషు రాదు అని అమిత్ షా నాకు చెప్పాడు.. ఏపీ మీద ప్రేమ లేని వాడు జనసేనలో చేరతాడు.. బుద్ధి బుర్ర లేకుండా మాజీమంత్రి ఎవరో జనసేనలో చేరిందట.. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశాడు.. పవన్ జనసేనాను బీజేపీలో విలీనం చేస్తాడు అంటూ కేఏ పాల్ విమర్శలు చేశాడు.
Read Also: Basara IIIT: వీకెండ్ విత్ వీసీ.. విద్యార్థుల సమస్యలు నేరుగా చెప్పుకునే ఛాన్స్
చిటికేస్తే ఏపీ సీఎం జగన్ ను, వైసీపీ ఎమ్మెల్యేలను జైలులో పెట్టిస్తాననడానికి పవన్ కళ్యాణ్ ఎవరు అని ప్రజాశాంతి చీఫ్ కేఏ పాల్ అడిగారు. పవన్, చిరంజీవి పిచ్చి కూతలు కూస్తే ఊరుకోను అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో మోడీ యాత్ర చేయడానికి పవన్ కు సిగ్గులేదా అని అన్నారు. స్టీల్ ప్లాంట్ అమ్మడం లేదని మోడీతో ఆర్డర్ తీసుకురా.. బీజేపీ, టీడీపీని తిట్టి బయటకు వచ్చి మళ్లీ 15 సీట్ల కోసం టీడీపీతో పవన్ అంటకాగుతున్నాడు.. పవన్, చిరంజీవి ప్యాకేజీ స్టార్లు వాళ్ల మాటలు ప్రజలు నమ్మొద్దని కేఏ పాల్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
Karuppu : కరుప్పు రిలీజ్ కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్
-
Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
-
Womens: మహిళలకు శుభవార్త.. మే నెలలోనే అకౌంట్లోకి రూ.1000..
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!