KA Paul : నేను చీఫ్ జస్టిస్ను కలిసి వాయిదా వేయమని అడిగా.. త్వరలో అభ్యర్థులు శుభవార్త వింటారు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు రెండు నెలలు వాయిదా వేయండి కొత్త సబ్జెక్ట్ ఇప్పుడే వచ్చింది అని కేసీఆర్, కేటీఆర్ను అడిగితే వాయిదా వేయలేదని, నేను చీఫ్ జస్టిస్ను కలిసి వాయిదా వేయమని అడిగా.. త్వరలో అభ్యర్థులు శుభవార్త వింటారన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్. ఇవాళ కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. వాయిదా వేయించే బాధ్యత నాది అని, ఎవరూ కూడా సూసైడ్ చేసుకోకండి అని ఆయన అన్నారు. నేను, నా కోడలు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్రలో వాయిదా వేయించామని, ఈ ముఖ్యమంత్రులకు బుద్ధి ఉండొద్దా…. కేసీఆర్ కు మతిమరుపు వస్తే కొడుకు చెప్పకూడదా అని ఆయన అన్నారు.
Also Read : Rahul Gandhi: విదేశాల బాట పట్టనున్న కాంగ్రెస్ అగ్రనేత.. సెప్టెంబర్లో యూరప్కు రాహుల్
Also Read
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
- Tamballapalle MLA: చావడానికైనా, చంపడానికైనా సిద్ధం.. తంబళ్లపల్లె ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
- Tim David: నీకు ఫైన్ వేయడంలో ఏమాత్రం తప్పు లేదయ్యా.. గ్రౌండ్ లోనే సిగార్ తాగుతూ రచ్చ రచ్చ.!
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
ఒరేయ్ రేవంత్ ఓ తండ్రిలాంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఉరి తీయమంటావా.. నువ్వెలా పీసీసీ అధ్యక్షుడవయ్యావ్.. ఒరేయ్ ఆకునూరి మురళి నువ్వెలా కలెక్టర్ అయ్యావ్…. తుపాకులు పట్టుకోమని అంటావా…. ఆగస్ట్ 21 న మీటింగ్ పెడుతున్న.. 10 స్థానాల్లో పోటీ చేస్తాం.. భారీ మెజారిటీ తో గెలుస్తున్నాం.. పొంగులేటి మాయలో ఎవరూ పడొద్దు… ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేయలేదా…. మీ ముందుకు,బిర్యానికి అమ్ముడుపోతామా పొంగులేటి.. పొంగులేటి మొన్న పెట్టిన మీటింగ్ లో 70 వేల కుర్చీలను నింపలేకపోయారు…. 2 శాతం ఉన్న మీరే పాలించాలా.. దళితులం పాలించకూడదా…. రైతుబంధు 20 వేలు చేస్తా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ పాలన తీసుకొస్తా…. మణిపూర్ లో క్రైస్తవులను ఊచకోత కొస్తుంటే ఇక్కడి నాయకులు మాట్లాడారా….. గద్దరన్న చివర కోరిక నెరవేర్చాలి.. ఇంటింటా ప్రజాశాంతి రావాలని గద్దర్ అన్నాడు…గద్దర్ చావలేదు, గద్దర్ను చంపేశారు… అనేక ఒత్తిళ్లు తెచ్చి చనిపోయేలా చేశారు…. రెడ్లోద్దు, కమ్మలు వద్దు, బ్రహ్మిన్స్ వద్దు అన్నాడు…. సిగ్గుంటే ప్రజలారా అందరూ అన్నిపార్టీలు వదిలి ప్రజాశాంతిలోకి రండి.. బంగారు తెలంగాణలో రోడ్లన్నీ నాశనము అయినవి.. బైబై మోడీ, బై బై కేసీఆర్…. ప్రజల వద్దకు పాల్ వస్తున్నాడు…. దోచుకునే పాల్ కాదు…. ఈ కుల పార్టీలకు ఒత్తియకండి…. అభివృద్ధి కావాలంటే నాతో రండి…’ అని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.
Also Read :
తాజావార్తలు
-
Ntv Exclusive: ‘పెద్ది’తో రామ్ చరణ్ విశ్వరూపం.. కంటతడి పెట్టించేశాడట!
-
Stock Market Crash: కుప్పకూలిన షేర్ మార్కెట్.. సెన్సెక్స్ 1100 పాయింట్లు పతనం.. లక్షల కోట్లు గాల్లోనే!
-
LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ ఆఫర్.. ఈ తరహా మెసేజీలు వస్తున్నాయా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
-
Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
-
PEDDI Hikes : పెద్ది తెలంగాణ టికెట్ ధరల పెంపు.. జీవో వెనుక చక్రం తిప్పిన టాలీవుడ్ బడా నిర్మాత
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!