J. P. Nadda: తెలంగాణలో కేసీఆర్ 5G నడుస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగారెడ్డిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను అభివృద్ధి చేయడం కంటే అప్పుల కూపీలోకి తీసుకెళ్లారని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబ దోపిడీ తెలంగాణలో సాగుతుందని.. కేసీఆర్ పాలనలో భారీ అవినీతి జరుగుతుందని ఆయన మండిపడ్డారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానని కేసీఆర్ అంటున్నారని.. బీజేపీ అధికారంలోకి వస్తే మత ప్రాతిపదికన రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పారు.
Jammu Kashmir: రాజౌరీ ఎన్కౌంటర్.. ఇద్దరు ఆర్మీ అధికారులతో సహా ముగ్గురు జవాన్ల వీరమరణం..
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ఈ సందర్భంగా.. బీఆర్ఎస్ పై నడ్డా తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అంటే భారత రాక్షస సమితి అని విమర్శించారు. ధరణితో పేదల భూములు గుంజుకున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కి ఏటీఎంగా మారిందని.. రూ.38 వేల కోట్ల ప్రాజెక్టు లక్ష కోట్ల వ్యయం పెరిగిందని చెప్పారు. అంతేకాకుండా.. మియాపూర్ భూముల్లో అవకతవకలు జరిగాయని నడ్డా ఆరోపించారు. ఓటర్ రింగ్ రోడ్డులో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని పేర్కొన్నారు. ఇలాంటి వాళ్ళని జైల్లో వెయ్యలా వద్దా అని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే.. ప్రధాని అవాస్ యోజన కింద 20 వేల ఇల్లు ఇస్తే… డబుల్ బెడ్ రూమ్ స్కీంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కేసీఆర్ 5G నడుస్తుందని దుయ్యబట్టారు. ఇలాంటి రౌడీ రాజ్యాన్ని దోచుకునే రాజ్యాన్ని కొనసాగిద్దామా అని ప్రశ్నించారు.
Chandrababu: చంద్రబాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
మహిళలకు ఆర్థిక స్వాలంబన లభించాలంటే బీజేపీకి ఓటేయండి జేపీ నడ్డా తెలిపారు. మన మధ్య ఉన్న బేధాలను పక్కకు పెట్టి పార్టీ గెలుపు కోసం పని చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని అధికారంలోకి మళ్ళీ వస్తే రెండేళ్లలో మూడో స్థానంలో వస్తుందని చెప్పారు. గత పదేళ్ళలో కోటి మందికి ఉద్యోగాలు ఇచ్చామని.. అన్ని వర్గాలకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. భారతదేశం అభివృద్ధి చెందాలంటే నవంబర్ 30న కమలం పువ్వు గుర్తుకు ఓటెయ్యండని సూచించారు. తెలంగాణలో 26 లక్షల బీద కుటుంబాలకు 5 లక్షల ఆరోగ్య భీమా ఇస్తామని చెప్పారు. 38 లక్షల కుటుంబాలకు తాగు నీరు ఇస్తున్నామన్నారు. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోడీ కట్టుబడి ఉన్నారని నడ్డా పేర్కొన్నారు.
- Tags
- bjp
- BRS
- Election Campaign
- jp nadda
- kcr
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!