Jogi Ramesh: నకిలీ లిక్కర్ కేసులో జోగి రమేష్ ను విచారిస్తున్న ఎక్సైజ్ పోలీసులు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jogi Ramesh: నకిలి లిక్కర్ కేస్ లో మాజీ మంత్రి జోగి రమేష్ ను ప్రశ్నిస్తున్నారు ఎక్సైస్ పోలీసులు. జోగి రమేష్ వాడుతున్న రెండు మొబైల్స్ తో పాటు ఆయన భార్య ఫోన్ ను సీజ్ చేశారు అధికారులు. జోగి రమేష్ ఇంటి దగ్గర సిసిటీవీ ఫుటేజ్ కు సంబంధించి హార్డ్ డిస్క్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీం పట్నంలోని జోగి రమేష్ ఇంట్లో రెండు గంటల పాటు తనికీలు చేసింది క్లూస్ టీం. ఆ తర్వాత ఐదు గంటలుగా జోగి రమేష్ ప్రశ్నిస్తున్నారు అధికారులు.
Also Read
- Ketan Agarwal Murder Case: పెళ్లే జరగదు.. అయినా టికెట్లు బుక్ చేయాలి: సియా స్నాప్చాట్ వైరల్
- Abrar Ahmed: కావ్య మారన్కు బిగ్ షాక్.. చిక్కుల్లో పాక్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్.. రూ. 2.3 కోట్లు స్వాహా!
- Day Care: డేకేర్ సెంటర్లో మీ పిల్లల్ని జాయిన్ చేయించారా..? అయితే జాగ్రత్త.. వీళ్లేంచేస్తున్నారో చూడండి..
- CM Chandrababu Naidu: 'సీమలో సీన్ మారింది'.. ఫ్యాక్షన్ రాజకీయాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నకిలీ మధ్యం తయారీ కేసుకు సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్ ని విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ పోలీసులు అయితే ఉదయం 9 గంటల నుండి కూడా విచారిస్తున్న కేసుకి సంబంధించి ఇప్పటికే 17 మంది మీద కూడా ఈ కేసు నమోదయింది. ఇవాళ జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రాము ఇద్దరిని కూడా ఇబ్రహీం పట్నంలో ఉన్న నివాసాల దగ్గర ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్టుగా అధికారులు ప్రకటించారు. ప్రధానంగా అద్దేపల్లి జనార్ధన్ తో ఉన్నటువంటి సంబంధాలు, అటు వ్యాపార సంబంధాలు గాని అదేవిధంగా ఎటువంటి సంబంధాలు ఉన్నాయ అనే అంశం మీద కూడా విచారన చేపడుతున్నారు. దీంతో పాటుగా అద్దేపల్లి జనార్ధన్ కూడా నకిలీ మధ్యం తయారు చేయడానికి సంబంధించి జోగి రమేష్ ఆయన చెప్తేనే చేశానని కూడా చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి కొన్ని ఆధారాలను కూడా అధికారులు సేకరించారు.
Rob Jetten: ప్రపంచంలోనే మొట్టమొదటి గే ప్రధానమంత్రి కానున్న రాబ్ జెట్టెన్ ఎవరు ?
జోగి రమేష్ ఇంటికి అద్యపల్లి జనార్ధన్ వెళ్ళినటువంటి సిసిటీవీ ఫుటేజ్ తో పాటు కొన్ని ఆర్థిక లావాదేవలకి సంబంధించిన ఆధారాలను కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. జోగి రాముకి అదేవిధంగా అద్యపల్లి జనార్ధనకు మధ్య జరిగినటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు సంబంధించిన ఆధారాలను కూడా జోగి రమేష్ ముందుంచి అధికారులు విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఐదు గంటలుగా విచారణ కొనసాగుతోంది. మరోవైపున ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్ళిన ఆ క్లూస్ టీం కూడా అక్కడ పూర్తి స్థాయిలో సిసిటీవీ ఫుటేజ్ కి సంబంధించిన డివిఆర్ ని, అదేవిధంగా జోగి రమేష్ వినియోగిస్తున్నటువంటి రెండు మొబైల్స్ ని, ఇంకా ఆయన సతిమని మొబైల్ మూడు మొబైల్స్.. అలాగే ఇద్దరు పిల్లలు కుమారులు వినియోగిస్తున్నటువంటి రెండు లాప్టాప్స్ ని కూడా సీజ చేసి వాటిని ఎఫ్ఎస్ఎల్ కూడా పంపించినట్లు సమాచారం. అయితే జోగి రమేష్ మాత్రం ఇది ప్రభుత్వం కుట్ర పూర్వంగా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Explainer: అర్థరాత్రి ముఖంపై వాలిన గబ్బిలం.. మూడు వారాల్లో పోయిన బాలుడి ప్రాణం..అసలేం జరిగింది?
-
Ketan Agarwal Murder Case: పెళ్లే జరగదు.. అయినా టికెట్లు బుక్ చేయాలి: సియా స్నాప్చాట్ వైరల్
-
Abrar Ahmed: కావ్య మారన్కు బిగ్ షాక్.. చిక్కుల్లో పాక్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్.. రూ. 2.3 కోట్లు స్వాహా!
-
Deepa Thomas: స్టేజ్ మీదే ఏడ్చేసిన ‘రావు బహదూర్’ హీరోయిన్..
-
Day Care: డేకేర్ సెంటర్లో మీ పిల్లల్ని జాయిన్ చేయించారా..? అయితే జాగ్రత్త.. వీళ్లేంచేస్తున్నారో చూడండి..
ట్రెండింగ్
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..