Jogi Ramesh: నకిలీ లిక్కర్ కేసులో జోగి రమేష్ ను విచారిస్తున్న ఎక్సైజ్ పోలీసులు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jogi Ramesh: నకిలి లిక్కర్ కేస్ లో మాజీ మంత్రి జోగి రమేష్ ను ప్రశ్నిస్తున్నారు ఎక్సైస్ పోలీసులు. జోగి రమేష్ వాడుతున్న రెండు మొబైల్స్ తో పాటు ఆయన భార్య ఫోన్ ను సీజ్ చేశారు అధికారులు. జోగి రమేష్ ఇంటి దగ్గర సిసిటీవీ ఫుటేజ్ కు సంబంధించి హార్డ్ డిస్క్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీం పట్నంలోని జోగి రమేష్ ఇంట్లో రెండు గంటల పాటు తనికీలు చేసింది క్లూస్ టీం. ఆ తర్వాత ఐదు గంటలుగా జోగి రమేష్ ప్రశ్నిస్తున్నారు అధికారులు.
Also Read
- Pawan Kalyan: ఇన్నాళ్లు నాయకులు, పార్టీల కోసం జిందాబాద్ కొట్టాం.. ఇకపై యువత భవిత కోసం జై కొట్టాలి!
- 7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
- 6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
- JanaSena Youth Wing Theme Song: జనసేన పార్టీ యువజన విభాగం గేయం ఆవిష్కరణ.. 'జై కొట్టు' వీడియో వైరల్!
నకిలీ మధ్యం తయారీ కేసుకు సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్ ని విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ పోలీసులు అయితే ఉదయం 9 గంటల నుండి కూడా విచారిస్తున్న కేసుకి సంబంధించి ఇప్పటికే 17 మంది మీద కూడా ఈ కేసు నమోదయింది. ఇవాళ జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రాము ఇద్దరిని కూడా ఇబ్రహీం పట్నంలో ఉన్న నివాసాల దగ్గర ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్టుగా అధికారులు ప్రకటించారు. ప్రధానంగా అద్దేపల్లి జనార్ధన్ తో ఉన్నటువంటి సంబంధాలు, అటు వ్యాపార సంబంధాలు గాని అదేవిధంగా ఎటువంటి సంబంధాలు ఉన్నాయ అనే అంశం మీద కూడా విచారన చేపడుతున్నారు. దీంతో పాటుగా అద్దేపల్లి జనార్ధన్ కూడా నకిలీ మధ్యం తయారు చేయడానికి సంబంధించి జోగి రమేష్ ఆయన చెప్తేనే చేశానని కూడా చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి కొన్ని ఆధారాలను కూడా అధికారులు సేకరించారు.
Rob Jetten: ప్రపంచంలోనే మొట్టమొదటి గే ప్రధానమంత్రి కానున్న రాబ్ జెట్టెన్ ఎవరు ?
జోగి రమేష్ ఇంటికి అద్యపల్లి జనార్ధన్ వెళ్ళినటువంటి సిసిటీవీ ఫుటేజ్ తో పాటు కొన్ని ఆర్థిక లావాదేవలకి సంబంధించిన ఆధారాలను కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. జోగి రాముకి అదేవిధంగా అద్యపల్లి జనార్ధనకు మధ్య జరిగినటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు సంబంధించిన ఆధారాలను కూడా జోగి రమేష్ ముందుంచి అధికారులు విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఐదు గంటలుగా విచారణ కొనసాగుతోంది. మరోవైపున ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్ళిన ఆ క్లూస్ టీం కూడా అక్కడ పూర్తి స్థాయిలో సిసిటీవీ ఫుటేజ్ కి సంబంధించిన డివిఆర్ ని, అదేవిధంగా జోగి రమేష్ వినియోగిస్తున్నటువంటి రెండు మొబైల్స్ ని, ఇంకా ఆయన సతిమని మొబైల్ మూడు మొబైల్స్.. అలాగే ఇద్దరు పిల్లలు కుమారులు వినియోగిస్తున్నటువంటి రెండు లాప్టాప్స్ ని కూడా సీజ చేసి వాటిని ఎఫ్ఎస్ఎల్ కూడా పంపించినట్లు సమాచారం. అయితే జోగి రమేష్ మాత్రం ఇది ప్రభుత్వం కుట్ర పూర్వంగా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Pawan Kalyan: ఇన్నాళ్లు నాయకులు, పార్టీల కోసం జిందాబాద్ కొట్టాం.. ఇకపై యువత భవిత కోసం జై కొట్టాలి!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
KTR on Kaleshwaram: కాళేశ్వరంపై కక్ష.. రైతన్నకు శిక్ష.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!