Jharkhand Assembly Elections: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే, మిత్రపక్షాల సీట్ల ఖరారు
- రెండు దశల్లో జార్ఖండ్ ఎన్నికలు
- ఎన్నికల్లో ఎన్డీయే - మిత్రపక్షాల సీట్ల ఖరారు.
- 68 స్థానాల్లో బీజేపీ పోటీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand Assembly Elections: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్డీయే సీట్లు ఖరారయ్యాయి. ఏజేఎస్యూ 10 స్థానాల్లో పోటీ చేయనుండగా, జేడీయూకి 2 సీట్లు ఇచ్చారు. చిరాగ్ పాశ్వాన్ పార్టీ ఎల్జేపీకి చత్రా ఒక సీటు ఇవ్వగా, మిగిలిన 68 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. జార్ఖండ్లో బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్యూ), జనతాదళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని కేంద్ర మంత్రి, జార్ఖండ్కు బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇందుకు సంబంధించి సీట్ల పంపకం ఖరారైందని, అతి త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన అన్నారు.
Robbery: రైతు ఇంట్లో కోటి రూపాయల దొంగతనం.. నిందితులను పట్టించిన పోలీస్ డాగ్
Also Read
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
- Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
- Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
- Astrology: సెప్టెంబర్ 19 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!
ప్రధాని మోడీ నాయకత్వంలో ఈ ఎన్నికలు జరుగుతాయని అస్సాం ముఖ్యమంత్రి, జార్ఖండ్ బీజేపీ ఎన్నికల కో-ఇన్చార్జ్ హేమంత్ బిస్వా శర్మ అన్నారు. ఇందులో భాగంగా ఏజేఎస్యూ సిల్లి, రామ్ఘర్, గోమియా, ఇచాగర్, మండూ, జుగ్సాలియా, డుమ్రీ, పాకుర్, లోహర్దగా, మనోహర్పూర్ స్థానాల్లో రంగంలోకి దిగనుంది. జేడీయూ జంషెడ్పూర్ వెస్ట్, తమర్ స్థానాల్లో పోటీ చేయనుంది. చత్రా నుంచి ఎల్జేపీ ఒక స్థానంలో పోటీ చేయనుంది.
Fire Accident: ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. ఐసీయూలో రోగి మృతి
జార్ఖండ్లో రెండు దశల్లో ఓటింగ్ జరుగనున్నాయి. చివరగా నవంబర్ 23న ఫలితాలు రానున్నాయి. మొదటి దశలో నవంబర్ 13న 43 స్థానాలకు, రెండో దశలో నవంబర్ 20న 38 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
తాజావార్తలు
-
Team India Mission 300: టీమిండియా ‘మిషన్ 300’.. ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడే!
-
Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
-
22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
-
CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
-
Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..