Jeevan Reddy: కాపలా కుక్కగా ఉంటానన్నోడు.. కుటుంబం మొత్తానికి పదవులిచ్చుకున్నడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jeevan Reddy: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. సిరిసిల్ల జిల్లాలో హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. జీవన్ రెడ్డి పలు వార్డుల్లో పాదయాత్ర నిర్వహించి బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేఖ విదానాలపై ముద్రించిన కరపత్రాలను అందిస్తూ, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రగతిని వివరిస్తూ ఆదరించాలని కోరారు. ఈ క్రమంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక తెలంగాణ వస్తే కాపలా కుక్కగా ఉంటా అన్న కేసీఆర్… ఇప్పుడు కుటుంబం మొత్తానికి పదవులు ఇచ్చుకున్నారని ఆరోపించారు. అలాగే ఉద్యమకారుడు కేకే మహేందర్ రెడ్డికి అన్యాయం చేశాడన్నారు. అప్పర్ మానేరు కి అన్యాయం చేసి తన భూములకు నీళ్ళిచ్చుకున్నాడంటూ జీవన్ రెడ్డి మండిపడ్డాడు.
Read Also: Maheshwar Reddy : మా మధ్య ఏం లేదు.. బాంబు పేల్చిన మహేశ్వరరెడ్డి
Also Read
- Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
- CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
అలాగే, కాంగ్రెస్ హయాంలో కట్టిన టెక్స్ టైల్ పార్క్ తప్ప కేటీఆర్ సిరిసిల్లకు చేసిందేంటి? అని ప్రశ్నించారు. నేతన్నల సంక్షేమం కోసం కృషి చేసింది కాంగ్రెస్సే అన్నారు. మహిళకు రుణాలు ఇవ్వకుండా మొండి చేయి చూపెట్టారు.. ఆడబిడ్డల ఉసురు తలుగుతుంది అంటూ కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ ధర పెంపుపై నిరసన చేస్తున్న కేసీఆర్.. భారాన్ని తగ్గించాలని ఆలోచన ఎందుకు చేయడం లేదన్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సబ్సిడీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.600 ఎక్కువ మద్దతు ధర ఇస్తుంది.. కేసీఆర్ నువ్ ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చావా?
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మద్దతు ధర కంటే 600 అధికంగా ఇస్తామని ప్రకటించారు. అలాగే ఎన్నికల హామీల్లో ప్రకటించిన డబుల్ బెడ్ రూమ్ లు.. దళిత బంధు పథకాలతో ప్రజలను మోసం చేశాడని జీవన్ రెడ్డి కేసీఆర్ పై ఆరోపణలు చేశారు.
- Tags
- BRS
- congress
- jeevan reddy
- kcr
తాజావార్తలు
-
December Clash : డిసెంబర్ లో బాలయ్య vs ప్రభాస్ టగ్ ఆఫ్ వార్..
-
Japan Releases : జపాన్ మార్కెట్ టార్గెట్ చేస్తోన్న భారతీయ చిత్రాలు
-
Motorola Edge 70 Max: మోటరోలా ఎడ్జ్ 70 సిరీస్ మ్యాక్స్ వచ్చేస్తోంది.. 200MP కెమెరా, Snapdragon 8 Gen 5 చిప్
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ అరంగేట్రాన్ని టీమిండియా ఎందుకు అడ్డుకుంటోంది?.. అసలు కారణం ఇదే!
-
Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!