Earthquake: జపాన్లో భూకంపం.. రిక్టర్ స్కేలు పై 7.5గా నమోదు.. సునామీ హెచ్చరికలు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake: జపాన్లోని ఉత్తర మధ్య ప్రాంతంలో భయంకరమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.5గా నమోదైనట్లు పబ్లిక్ బ్రాడ్కాస్టర్ ఎన్హెచ్కె తెలిపింది. జపాన్ వాతావరణ సంస్థ ఇషికావా, నీగాటా, టొయామా ప్రిఫెక్చర్ల తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరిక జారీ చేసింది. 1.2 మీటర్ల ఎత్తు వరకు అలలు ఇషికావా నోటో ద్వీపకల్పాన్ని తాకాయి. ఇది అరుదైన పెద్ద సునామీ హెచ్చరికను ప్రేరేపించింది.
Read Also:Gujarat : ముగ్గురు పిల్లలతో రైలుకింద దూకి ఆత్మహత్య చేసుకున్న తండ్రి
Also Read
- President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
- Ben Stokes: "నేను మానసికంగా అలసిపోయాను".. రిటైర్మెంట్పై నోరు విప్పిన బెన్ స్టోక్స్..
- Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
- Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. 'నా వ్యాఖ్యల్లో తప్పు లేదు'..!
ప్రారంభ భూకంపం తరువాత, అనేక భూకంపాలు సంభవించాయి. నోటో ద్వీపకల్ప ప్రాంతంలో 5 మీటర్ల ఎత్తుకు సునామీ వచ్చే అవకాశం ఉంది. అదనంగా, 80 సెంటీమీటర్ల అలలు టొయామా ప్రిఫెక్చర్ను చేరుకున్నాయి. కాషివాజాకి, నీగాటా ప్రిఫెక్చర్లో 40 మీటర్ల అలలు కూడా కనిపించాయి. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, 40 సెంటీమీటర్ల అలలు నీగాటాలోని సాడో ద్వీపానికి చేరుకున్నాయి. యమగటా, హ్యోగో ప్రిఫెక్చర్లు కూడా సునామీ వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉంది. దీంతో న్యూక్లియర్ విద్యుత్ కేంద్రాల దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు.
Read Also:YS Sharmila: ఫిబ్రవరి 17న వైఎస్ షర్మిల కుమారుడి వివాహం.. ట్వీట్ వైరల్!
పశ్చిమ జపాన్లో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది.ఈ భూకంపం సంభవించిన వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సునామీ హెచ్చరికల ప్రకారం ప్రజలు వీలైనంత త్వరగా ఇషికావా, నీగాటా, తోయామా, యమగటా ప్రిఫెక్చర్ల తీర ప్రాంతాలను విడిచిపెట్టాలని కోరారు.
తాజావార్తలు
-
Vaibhav-BCCI: అప్పుడు నీతులు చెప్పిన బీసీసీఐ.. ఇప్పుడు ఎందుకు పాటించడం లేదు!
-
Deepika Padukone: 8 గంటల వర్క్డేపై దీపికకు ఇండస్ట్రీ మద్దతు.. ఇంద్రజిత్ లంకేష్ కీలక వ్యాఖ్యలు
-
Bulliraju : రోజుకి లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తున్న బుల్లిరాజు
-
President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
-
LA Olympics 2028: ఒలింపిక్స్కు టీమిండియా చేరాలంటే ఇదే మార్గం.. నంబర్వన్గా నిలవాలి, విఫలమైతే మరో అవకాశం!
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!