Terror Attack: ఉగ్రవాదులను అంతమొందించే సరికొత్త టెక్నాలజీ..!
- ఉగ్రవాదులను అంతమొందించేందుకు సరికొత్త టెక్నాలజీ
- రాత్రి వేళల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా.. సహచరులను గుర్తించేందుకు.. శత్రువులను కచ్చితంగా టార్గెట్ చేసేందుకు ప్రత్యేక పరికరాలు
- ఐదు వేల వ్యూహాత్మక సామగ్రిని కొనుగోలు చేయనున్న పోలీసులు
- వెయ్యి ఇన్ఫ్రారెడ్ లైట్ లేజర్లు.. 4 వేల ఇన్ఫ్రారెడ్ ప్యాచ్లు కొనుగోలు
- ఇన్ఫ్రారెడ్ లేజర్ రాత్రిపూట 800 మీటర్ల దూరం వరకు శత్రువును చూస్తుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉగ్రవాదులను అంతమొందించేందుకు పోలీసులు సరికొత్త టెక్నాలజీ తీసుకురానున్నారు. రాత్రి వేళల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా.. సహచరులను గుర్తించేందుకు, శత్రువులను కచ్చితంగా టార్గెట్ చేసేందుకు ప్రత్యేక పరికరాలను కొనుగోలు చేయనున్నారు. ఐదు వేల వ్యూహాత్మక సామగ్రిని పోలీసులు కొనుగోలు చేయనున్నారు. ఇందులో వెయ్యి ఇన్ఫ్రారెడ్ లైట్ లేజర్లు, 4 వేల ఇన్ఫ్రారెడ్ ప్యాచ్లు ఉన్నాయి. ఇన్ఫ్రారెడ్ లేజర్ రాత్రిపూట 800 మీటర్ల దూరం వరకు శత్రువును చూస్తుంది. ఇన్ఫ్రారెడ్ ఒక రకమైన అద్దాలు. భద్రతా దళాలు రాత్రిపూట వీటిని ధరిస్తే.. దాని నుంచి వెలువడే కాంతి శత్రువును చూసి కచ్చితంగా టార్గెట్ చేస్తుంది.
AP Budget: రూ.1.29 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు గవర్నర్ ఆమోదం
Also Read
- India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
మరోవైపు.. ఇన్ఫ్రారెడ్ ప్యాచ్ ఒక జాకెట్ లాగా ఉంటుంది. దానిపై ప్రత్యేక స్టిక్కర్ అతికించబడి ఉంటుంది., ఇది ఇన్ఫ్రారెడ్కి కనెక్ట్ చేయబడింది. స్టిక్కర్.. ఇన్ఫ్రారెడ్ మీ స్నేహితుడు, శత్రువు మధ్య వ్యత్యాసాన్ని తెలియజేస్తుంది. రాత్రిపూట ఆపరేషన్లు చేసే సమయంలో పోలీసులు ఉగ్రవాదుల బారిన పడకుండా ఉండేందుకు ఇవి పనిచేస్తుందని.. అందుకే ఈ సామాగ్రిని ఆర్డర్ చేస్తున్నారు. ఇవి.. మైనస్ 30 డిగ్రీలు మరియు గరిష్టంగా 50 డిగ్రీలలో పని చేస్తాయి. ఇవి ఏ వాతావరణంలోనైనా పని చేస్తాయని చెబుతున్నారు.
Mahindra: మహీంద్రా కార్లకు భారీ డిమాండ్.. స్కార్కియో, , XUV 3XOలకు క్రేజ్..
పోలీసులు వ్యూహాత్మక పరికరాలుగా 40 తేలికపాటి మోటారు వాహనాలను కూడా ఆర్డర్ చేశారు. వ్యూహాత్మక కార్యకలాపాలకు అనుగుణంగా వీటిని రూపొందించనున్నారు. ఈ వాహనాల లక్షణాలు గురించి బయటకు చెప్పరు. కానీ ఏ ప్రాంతంలోనైనా కార్యకలాపాలు నిర్వహించడంలో పోలీసులకు ఇవి సహాయపడుతాయి. ఈ వాహనాలు పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ గా ఉండనున్నాయి. వాటిని పొందే ప్రక్రియను ప్రారంభించినట్లు పోలీస్ హెడ్క్వార్టర్స్లో పోస్ట్ చేసిన ఏఐజీ ట్రాన్స్పోర్ట్ గురిందర్పాల్ సింగ్ చెప్పారు. జమ్మూలోని పూంచ్, రాజోరి, దోడా, కథువా తదితర ప్రాంతాల్లో ఉగ్రవాదులు స్థావరం ఉంటున్నారనే విషయం పోలీసులకు సవాల్గా మారింది. ఈ ప్రాంతాల చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉన్నాయి. అందుకోసమని.. అక్కడ రాత్రిపూట జరిగే ఎన్కౌంటర్స్లో ఇవి కనిపించవు. కావున.. ఇన్ఫ్రారెడ్ లేజర్ మరియు ప్యాచ్ల సహాయంతో రాత్రిపూట పోలీసులు శత్రువులను గుర్తించగలుగుతారు.
తాజావార్తలు
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!