Jagannath Rath Yatra : బెజవాడలో ఈనెల 24న జగన్నాథ రథయాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ నెల 24 విజయవాడలో ఇస్కాన్ జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నట్లు ఇస్కాన్ మందిర అధ్యక్షులు చక్రధారి దాస్ వెల్లడించారు. ఈ రథయాత్రకి గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే.. ఈ రథయాత్ర 24న మధ్యాహ్నం ఒంటిగంటకు బందర్ రోడ్డులోని డి అడ్రస్ మాల్ నుంచి ప్రారంభమై.. సుమారు 8 కిలోమీటర్ల మేరకు సాగనుందని ఆయన తెలిపారు. మూడు రోజుల పాటు ఈ రథయాత్ర మేళా జరుగుతుందని, దేశం నలుములలో ఉన్న కళాకారులందరూ ఈ రథయాత్రలో పాల్గొని వారి కళలను ప్రదర్శిస్తారని ఆయన వెల్లడించారు. కాలేజీ విద్యార్థులు వెయ్యి మంది వరకు ఈ రథయాత్రలో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు.
ఊరేగింపు సమయంలో, వేద గ్రంధాల పంపిణీ, యాత్రలో పాల్గొన్న వారందరికీ ఉచితంగా ‘ప్రసాదం’ అందించబడుతుంది. ఊరేగింపులో ‘కీర్తనలు’, నృత్యం ‘దర్శనం’ మరియు ఉపన్యాసం కూడా ఉన్నాయి. రథయాత్రలో నగర ప్రజలు పాల్గొనేందుకు వీలుగా రథయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Also Read : Salaar: మైసూర్ డాన్ గా ప్రభాస్? KGF 2 లోనే హింట్?
Also Read
- Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
- YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
- CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
- Vijay-Governor: విజయ్కు మళ్లీ బిగ్ షాక్.. చిన్న పార్టీల లేఖలపై ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!