Iran Israel War: వణికిన ఇజ్రాయెల్.. 135 భారీ క్షిపణులతో దాడి చేసిన హిజ్బుల్లా
- క్షిపణుల దాడితో వణికిన ఇజ్రాయెల్..
- 135 భారీ క్షిపణులతో దాడి చేసిన హిజ్బుల్లా .
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Israel War: హసన్ నస్రల్లా మరణం తర్వాత పెరిగిన ఉద్రిక్తత మధ్య, హిజ్బుల్లా సోమవారం ఇజ్రాయెల్పై పెద్ద దాడిని ప్రారంభించింది. హిజ్బుల్లా ఇప్పటివరకు జరిపిన రెండో అతిపెద్ద దాడిగా ఇది పేర్కొంది. సమాచారం ప్రకారం, ఇజ్రాయెల్ దేశ మూడవ అతిపెద్ద నగరమైన హైఫాపై హిజ్బుల్లా రాకెట్లను ప్రయోగించింది. గాజా యుద్ధం మొదటి వార్షికోత్సవం సందర్భంగా.. ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్లో భూదాడులను విస్తరించడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఇరాన్ మద్దతుగల హిజ్బుల్లా ‘ఫాడీ 1’ క్షిపణులతో హైఫాకు దక్షిణంగా ఉన్న సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని, 65 కి.మీ. దూరంలో ఉన్న టిబెరియస్ పై మరో దాడిని ప్రారంభించినట్లు సమాచారం.
Also Read
- MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
- Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
- Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
- Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
హైఫాకు ఉత్తరాన ఉన్న ప్రాంతాలను క్షిపణులతో లక్ష్యంగా చేసుకున్నట్లు హిజ్బుల్లా తెలిపింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు దాదాపు 135 భారీ క్షిపణులతో ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ ఘటనలలో హైఫా ప్రాంతంలో పది మంది గాయపడినట్లు, అలాగే దక్షిణ ఇజ్రాయెల్ లోని మరో ఇద్దరు గాయపడ్డారని సమాచారం.
National Conference: బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడానికి “వ్యూహాత్మక పొత్తు” కు కూడా సిద్దమే
దక్షిణ లెబనాన్ లోని హిజ్బుల్లా స్థానాలపై తమ వైమానిక దళం విస్తృతంగా బాంబు దాడులు చేస్తోందని, సరిహద్దు పోరాటంలో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు మరణించారని, దీంతో లెబనాన్లో మరణించిన సైనిక సిబ్బంది సంఖ్య 11కి చేరుకుందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. సరిహద్దు జోన్ పట్టణం బింట్ జెబిల్లోని మునిసిపల్ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 10 మంది అగ్నిమాపక సిబ్బంది మరణించారని, ఆదివారం జరిగిన ఇతర వైమానిక దాడులలో దక్షిణ, తూర్పు లెబనీస్ పట్టణాల్లో 22 మంది మరణించారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజావార్తలు
-
MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
-
Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
-
Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
-
Sri Veerabhadra Swamy Temple: శివయ్య వీరభద్రుడిగా వెలసిన 1500 ఏళ్ళ బ్రహ్మసూత్ర శివాలయం
-
Ganja Smuggling Busted: ఒడిశా టు హైదరాబాద్.. గంజాయి స్మగ్లింగ్కు చెక్..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!