Syria: సిరియా నుంచి ఇండియాకు బయల్దేరిన భారతీయ పౌరులు.. ప్రస్తుతం ఎక్కడున్నారంటే?
- సిరియా నుంచి భారత్కు 75మంది భారతీయులు
- జైనాబ్లో చిక్కుకుపోయిన 44 మంది యాత్రికులు
- లెబనాన్కు చేరుకున్న భారతీయ పౌరులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుగుబాటు దళాలు బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వాన్ని గద్దె దించిన రెండు రోజుల తర్వాత మంగళవారం సిరియా నుంచి 75 మంది భారతీయ పౌరులను భారతదేశం తరలించింది. భద్రతా పరిస్థితిని అంచనా వేసిన తర్వాత డమాస్కస్, బీరూట్లోని భారత రాయబార కార్యాలయాలు తరలింపు ప్రక్రియను ప్రారంభించాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. “ఇటీవలి పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈరోజు 75 మంది భారతీయ పౌరులను సిరియా నుంచి తరలించింది” అని అర్ధరాత్రి విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.
READ MORE: Collectors Conference: నేడు, రేపు కలెక్టర్ల సదస్సు.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ
Also Read
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
తరలించిన వారిలో సయీదా జైనాబ్లో చిక్కుకుపోయిన జమ్మూ కాశ్మీర్కు చెందిన 44 మంది యాత్రికులు కూడా ఉన్నారు. భారతీయ పౌరులందరూ సురక్షితంగా లెబనాన్ చేరుకున్నారు. అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాల ద్వారా భారతదేశానికి తిరిగి వస్తారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సిరియాలో నివసిస్తున్న భారతీయ పౌరులు డమాస్కస్లోని భారత రాయబార కార్యాలయంతో టచ్లో ఉండాలని సూచించింది.
READ MORE:Mokshagnya : రూ.1000కోట్ల డైరెక్టర్ తో బాలయ్య తనయుడు.. ప్లానింగ్ మామూలుగా లేదుగా
భారతీయ పౌరుల కోసం హెల్ప్లైన్ జారీ..
సిరియాలో ఉన్న భారతీయ పౌరులు డమాస్కస్లోని భారత రాయబార కార్యాలయం అత్యవసర హెల్ప్లైన్ నంబర్ +963 993385973 (వాట్సాప్ కూడా), ఈమెయిల్ ఐడి hoc.damascus@mea.gov.inలో సంప్రదించాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు యూఎన్ మానవతావాద కార్యకర్తలు సిరియాలో పరిస్థితిని అస్తవ్యస్తంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని 16 మిలియన్లకు పైగా ప్రజలకు సహాయం అవసరమని చెప్పారు. ఈ ఏడాది నవంబర్ 28 నుంచి డిసెంబర్ 8 వరకు పశ్చిమ, వాయువ్య ప్రాంతాలలో మాత్రమే ఒక మిలియన్ మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని యూఎన్ ఆఫీస్ ఫర్ ది కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ (OCHA) తెలిపింది.
తాజావార్తలు
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!