Team India: అనుకోకుండా కలిసిన టీమిండియా స్టార్ క్రికెటర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వన్డే ప్రపంచకప్-2023 ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ గెలిచి టీమిండియా ఫుల్ జోష్లో కనిపిస్తుంది. తొలి రెండు మ్యాచ్లలో భారత జట్టు జయకేతనం ఎగుర వేసింది. 2-0తో సిరీస్ ఆసీస్ తో జరిగిన సీరిస్ ను కైవసం చేసుకుంది. ఇక, టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి లేకుండానే కేఎల్ రాహుల్ సారథ్యంలో బరిలోని దిగిన ఇండియన్ టీమ్ ఆసీస్కు గట్టి షాకులిచ్చింది. ముఖ్యంగా సెకండ్ వన్డేలో ఫామ్లేమితో ఇబ్బంది పడిన శ్రేయస్ అయ్యర్ ఏకంగా సూపర్ సెంచరీ చేయడంతో టీమిండియాకు కలిసొచ్చింది.
Read Also: Kapildev: కపిల్ దేవ్ కిడ్నాప్.. అసలు కారణం ఇదే
Also Read
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
- Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
ఇదిలా ఉంటే.. రాజ్కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో నామమాత్రపు మూడో వన్డేకు టీమిండియా రెడీ అయింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా తదితరులు విశ్రాంతి విరమించి మైదానంలో దిగేందుకు రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, రెండో వన్డేకు దూరమైన జస్ప్రీత్ బుమ్రా రేపు (బుధవారం) మ్యాచ్ కోసం ముంబై నుంచి బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా టీమిండియా టెస్టు స్పెషలిస్టు ఛతేశ్వర్ పుజారా విమానంలో రోహిత్, బుమ్రాను కలుసుకున్నాడు.
ఇక, రోహిత్, బుమ్రా మధ్యన కూర్చున్న పుజారా ఆ ఫొటోను తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కాగా, చాలాకాలంగా టీమ్ కు దూరమైన పుజారా ఇంగ్లండ్లో కౌంటీలు ఆడుతున్నాడు. ససెక్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్న పుజారా.. 8 మ్యాచ్లలో అతడు 649 రన్స్ చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. అయితే, జట్టు క్రమశిక్షణ ఉల్లంఘన కారణంగా అతడిపై ఇటీవల సస్పెన్షన్ పడింది. దీంతో ససెక్స్ అధికారులు అప్పీలుకు వెళ్లలేదు.. ఈ నేపథ్యంలో నిరాశ చెందిన పుజారా ఇంటికి తిరుగుపయనమైయ్యాడు. తన స్వస్థలం గుజరాత్లోని రాజ్కోట్కు విమానంలో వస్తుండగా ఇలా అనుకోకుండా సహచర ఆటగాళ్లైన రోహిత్, బుమ్రాలను కలిశాడు.
తాజావార్తలు
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..