Human Trafficking: ఉద్యోగాల పేరుతో మాయ.. ఏపీ, పశ్చిమ బెంగాల్ నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Human Trafficking: ఉద్యోగం ఆశ చూపించి మానవ అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు గుర్తించారు. విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతున్నట్లు వారు తెలిపారు. ఏపీ నుంచి 150 మందికి పైగా తరలించినట్టు గుర్తించామని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ వెల్లడించారు. దాదాపు 5 వేల మంది వివిధ దేశాల్లో యువత వారి చేతిలో ఉన్నట్టు నిర్దారించామని తెలిపారు.
Read Also: Students Missing: తీవ్ర విషాదం.. స్నానానికి వెళ్లి గోదావరిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతు
Also Read
- Shakti Kapoor: తన మరణవార్తలపై వస్తున్న వార్తలకు శక్తి కపూర్ పవర్ ఫుల్ కౌంటర్!
- CM Chandrababu: మంత్రుల రివ్యూకు మినహాయింపు ఉండదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్!
- Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
- What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫెడెక్స్ , టాస్క్ గేమ్ పేరిట సైబర్ నేరాలు చేయడంలో ఈ అమాయకులని వాడుకుంటున్నారని విశాఖ సీపీ పేర్కొన్నారు. ఇక్కడ నుంచి కంబోడియాకు వీరిని హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని.. నిరుద్యోగుల వద్ద నుంచి లక్షన్నర వరకు వసూలు చేశారని ఆయన చెప్పారు. 80 వేల రూపాయలు అందులో కంబోడియా దేశంలో ఏజెంట్కి ఇస్తారని చెప్పుకొచ్చారు. డేటా ఎంట్రీ ఉద్యోగాలు అని చెప్పి ఆన్ లైన్ స్కాంలు చేయాలని వీరికి ట్రైనింగ్ ఇస్తున్నారని సీపీ రవిశంకర్ అయ్యన్నార్ వెల్లడించారు. నిరుద్యోగులు విదేశాల్లో ఉద్యోగం అనగానే మోసపోవద్దని ఆయన సూచించారు. కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.
తాజావార్తలు
-
Shakti Kapoor: తన మరణవార్తలపై వస్తున్న వార్తలకు శక్తి కపూర్ పవర్ ఫుల్ కౌంటర్!
-
Dragon : గ్లిమ్స్ కోసం మూడు రోజులుగా వర్క్ చేస్తున్న రవి బస్రూర్
-
Kareena-Nayanthara: నయనతార యాక్టింగ్ పై.. కరీనా కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్
-
CM Chandrababu: మంత్రుల రివ్యూకు మినహాయింపు ఉండదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్!
-
Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం