Harassment : గదికి రమ్మన్నాడు.. బట్టలు విప్పమన్నాడు.. కీచక టీచర్ దారుణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harassment : దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రేమ వ్యవహరాల కారణంగా హత్యలు, ఆత్మహత్యలు, హత్యలు వంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. సమాజంలో ఉపాధ్యాయుడికి గౌరవ స్థానం ఉంటుంది. అయితే అదే టీచర్ విద్యార్థినిని వేధించడం సంచలనం రేపింది.
రాజస్థాన్లోని బుండి జిల్లా దబ్లానా పోలీస్ స్టేషన్ పరిధిలో పాఠశాల విద్యార్థినిపై వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. సుమారు ఐదున్నర నెలల క్రితం, నిందితుడైన ఉపాధ్యాయుడు తన సొంత పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థినితో అసభ్యకర చర్యకు పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలు ఫిర్యాదుతో పోలీస్స్టేషన్కు చేరుకోగా.. అతడు పారిపోయాడు. బాధితురాలి బంధువులు నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
Read Also: Jio, Airtel, VI Super Plans: ఐపీఎల్ ఎంజాయ్ చేయండి.. డేటా అయిపోతుందన్న భయంవద్దు
ఈ కేసు డబ్లానాలోని ఓ పాఠశాలకు సంబంధించినది. గతేడాది అక్టోబరు 14న ఈ పాఠశాలలో చదువుతున్న 12వ తరగతి విద్యార్థిని ఉపాధ్యాయుడు అనిల్ నగర్పై వేధింపుల కేసు పెట్టింది. టీచర్ అనిల్ ఆమెను గదికి పిలిచి… తర్వాత బట్టలు తీసేయమని చెప్పి వేధించాడంతో భయపడి అక్కడి నుంచి పారిపోయానని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలు ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. ఆ తర్వాత బాధిత విద్యార్థిని కుటుంబసభ్యులతో కలిసి దబ్లానా పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి ఉపాధ్యాయుడు అనిల్ నగర్పై కేసు నమోదు చేసింది. కేసు నమోదు చేసిన తర్వాత అనిల్ నగర్ పరారీలో ఉండడంతో పోలీసులు అతడి జాడ కనిపెట్టలేకపోయారు.
Read Also: Earthquake: జపాన్ లో భారీ భూకంపం.. నో సునామీ వార్నింగ్..
అప్పటి నుంచి అనిల్ నగర్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. అయితే ఎలాంటి క్లూ దొరకలేదు. నిందితుడిని అరెస్టు చేయకపోవడంతో నిందితుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల అలసత్వానికి నిరసనగా కలెక్టరేట్ వద్ద ఒకరోజు నిరసన దీక్షకు దిగారు. ఎట్టకేలకు డబ్లానా పోలీసులు అతని కోసం వెతికి, నిందితుడైన ఉపాధ్యాయుడు అనిల్ నగర్ను ఆదివారం అరెస్టు చేశారు. ఈ విషయమై పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!