Constipation Problem : టాయిలెట్లో గంటల తరబడి కూర్చున్నా పని కావట్లేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Constipation Problem : మలబద్ధకంతో ఈ రోజుల్లో చాలా మంది బాధపడుతున్నారు. మలబద్ధకం వల్ల శరీరం పూర్తిగా శుభ్రం కాదు. డీ హైడ్రేషన్, ఇతర కారణాల వల్ల చాలా మంది మలబద్దకానికి గురవుతారు. నీ పొట్టను పూర్తిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల ఎన్నో వ్యాధులు వస్తాయి. అయితే కొన్ని చిన్న సులువైన మార్గాలతో మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. మలబద్ధకాన్ని నిర్లక్ష్యం చేస్తే పేగుల్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. మలబద్ధకం కారణంగా పొట్ట పూర్తిగా శుభ్రపడదు. దీనివల్ల చాలాసార్లు నోటిలో అల్సర్ల సమస్య ఉంటుంది.
Read Also: Yadagirigutta: అలెర్ట్.. యాదాద్రి వెబ్సైట్, నిత్య కళ్యాణం సహా పలు సేవలు నిలిపివేత
Also Read
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
అత్తి పండ్లు, పాలు
ఒక గ్లాసు పాలలో నాలుగు అంజీర్ పండ్ల ముక్కలను తీసుకోవాలి. ఆ తర్వాత పాలను మరిగించండి. పాలు చల్లారిన తర్వాత తాగి అంజీర పండ్లను నమిలి తినండి. ఇలా క్రమం తప్పకుండా పాటిస్తే పొట్ట పూర్తిగా శుభ్రపడుతుంది.
ఆమ్లా జ్యూస్
పొట్ట సంబంధ సమస్యలకు ఉసిరి రసం దివ్యౌషధంగా పనిచేస్తుంది. గట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం కూడా ప్రయోజనకరం. రెండు టేబుల్ స్పూన్ల ఉసిరికాయ రసాన్ని నీటిలో కలిపి ఉదయాన్నే పరిగడుపున తాగితే జీర్ణ సంబంధిత రుగ్మతలు, మలబద్ధకం తొలగిపోతాయి.
Read Also : PM Modi: కాంగ్రెస్వి బుజ్జగింపు రాజకీయాలు.. అభివృద్ధికి అవరోధం..
పెరుగు, అవిసె గింజలు
ప్రోబయోటిక్స్, ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్న పెరుగు జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది. అవిసె గింజల్లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరంలో సులభంగా కరిగి మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
జీలకర్ర నీరు
జీలకర్రను రోజూ మరిగించి రోజుకు రెండు సార్లు ఒక గ్లాసు నీళ్లు తాగితే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. రుచి బాగుండాలంటే దీనికి నల్ల ఉప్పును కూడా కలపొచ్చు. ఫైబర్ ఎక్కువగా ఉండే జీలకర్రను తీసుకోవడం వల్ల మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుందని ఎన్సీబీఐ తెలిపింది.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!