Constipation Problem : టాయిలెట్లో గంటల తరబడి కూర్చున్నా పని కావట్లేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Constipation Problem : మలబద్ధకంతో ఈ రోజుల్లో చాలా మంది బాధపడుతున్నారు. మలబద్ధకం వల్ల శరీరం పూర్తిగా శుభ్రం కాదు. డీ హైడ్రేషన్, ఇతర కారణాల వల్ల చాలా మంది మలబద్దకానికి గురవుతారు. నీ పొట్టను పూర్తిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల ఎన్నో వ్యాధులు వస్తాయి. అయితే కొన్ని చిన్న సులువైన మార్గాలతో మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. మలబద్ధకాన్ని నిర్లక్ష్యం చేస్తే పేగుల్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. మలబద్ధకం కారణంగా పొట్ట పూర్తిగా శుభ్రపడదు. దీనివల్ల చాలాసార్లు నోటిలో అల్సర్ల సమస్య ఉంటుంది.
Read Also: Yadagirigutta: అలెర్ట్.. యాదాద్రి వెబ్సైట్, నిత్య కళ్యాణం సహా పలు సేవలు నిలిపివేత
Also Read
- India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
- ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
- Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
- Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
అత్తి పండ్లు, పాలు
ఒక గ్లాసు పాలలో నాలుగు అంజీర్ పండ్ల ముక్కలను తీసుకోవాలి. ఆ తర్వాత పాలను మరిగించండి. పాలు చల్లారిన తర్వాత తాగి అంజీర పండ్లను నమిలి తినండి. ఇలా క్రమం తప్పకుండా పాటిస్తే పొట్ట పూర్తిగా శుభ్రపడుతుంది.
ఆమ్లా జ్యూస్
పొట్ట సంబంధ సమస్యలకు ఉసిరి రసం దివ్యౌషధంగా పనిచేస్తుంది. గట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం కూడా ప్రయోజనకరం. రెండు టేబుల్ స్పూన్ల ఉసిరికాయ రసాన్ని నీటిలో కలిపి ఉదయాన్నే పరిగడుపున తాగితే జీర్ణ సంబంధిత రుగ్మతలు, మలబద్ధకం తొలగిపోతాయి.
Read Also : PM Modi: కాంగ్రెస్వి బుజ్జగింపు రాజకీయాలు.. అభివృద్ధికి అవరోధం..
పెరుగు, అవిసె గింజలు
ప్రోబయోటిక్స్, ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్న పెరుగు జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది. అవిసె గింజల్లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరంలో సులభంగా కరిగి మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
జీలకర్ర నీరు
జీలకర్రను రోజూ మరిగించి రోజుకు రెండు సార్లు ఒక గ్లాసు నీళ్లు తాగితే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. రుచి బాగుండాలంటే దీనికి నల్ల ఉప్పును కూడా కలపొచ్చు. ఫైబర్ ఎక్కువగా ఉండే జీలకర్రను తీసుకోవడం వల్ల మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుందని ఎన్సీబీఐ తెలిపింది.
తాజావార్తలు
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
-
Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!