Home
Yogurt
Yogurt News
-
Curd: పెరుగు తింటే ఇన్ని ప్రయోజనాలా..
పెరుగు రోజు తినడం ద్వారా మన శరీరానికి మేలు చేసే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందులో మంచి పోషకాలు ఉంటాయి కనుక.. ఎప్పుడైనా తినొచ్చు. -
Disadvantages Of Yogurt: పెరుగుతో పాటు వీటిని అస్సలు తినొద్దు.. భారీ మూల్యం తప్పదు!
Onion, Milk and Urad Dal Do Not Eat With Curd: ‘పెరుగు’లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం వంటి అవసరమైన పోషకాలకు పెరుగు మంచి మూలం. పెరుగును రోజూ తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. అంతేకాదు అందానికి దోహదపడుతుంది. అందుకే పెరుగును రోజూ తీసుకోవడం మంచిది. అయితే పెరుగుతో పాటు పొరపాటున కూడా తినకూడనివి కొన్ని పదార్థాలు ఉన్నాయి. పెరుగుతో ఏయే పదార్థాలు తినకూడదో (Disadvantages Of Yogurt) ఇప్పుడు… -
Health Tips: ఉదయాన్నే పెరుగును తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఉదయాన్నే పెరుగును తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు..మామూలు పెరుగు కాకుండా తయారు చేసిన పెరుగును తీసుకోవడం చాలా మంచిదట.. కాచిన పాలలో లాక్టోబాసిల్లస్ బల్గారికస్, స్ట్రెప్టోకోకస్ థర్మోఫిలస్ వేసి పులియబెడతారు. ఉంటాయి. యోగర్ అనేక పోషకాలతో నిండి ఉంటుంది, మన జీర్ణవ్యవస్థకు మేలు చేసే.. మంచి బ్యాక్టీరియా దీనిలో ఉంటుంది. సాధారణ పెరుగుకంటే.. యోగర్ట్లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. యోగర్ట్లో విటమిన్ డి, బి2, బి 12 వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.… -
Constipation Problem : టాయిలెట్లో గంటల తరబడి కూర్చున్నా పని కావట్లేదా?
Constipation Problem : మలబద్ధకంతో ఈ రోజుల్లో చాలా మంది బాధపడుతున్నారు. మలబద్ధకం వల్ల శరీరం పూర్తిగా శుభ్రం కాదు. డీ హైడ్రేషన్, ఇతర కారణాల వల్ల చాలా మంది మలబద్దకానికి గురవుతారు. -
Pranitha Subhash: ‘బాపుబొమ్మ’లా ఉండాలంటే ఇవి తినాల్సిందే..
Pranitha Subhash: పవన కల్యాణ్ హీరోగా నటించిన ‘అత్తారింటికి దారేదీ’ సినిమాతో బాపు బొమ్మగా పిలిపించుకున్న ముద్దుగుమ్మ ప్రణీత సుభాశ్. 'ఏం పిల్లో ఏం పిల్లడో' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. -
పెరుగు కోసం రైలును ఆపేసిన డ్రైవర్… వైరల్ కావడంతో…
రైలు ఎక్కడపడితే అక్కడ ఆగదు. రెడ్ సిగ్నల్ పడినప్పుడు లేదంటే స్టేషన్ వచ్చిపుడు మాత్రమే ట్రైన్ ఆగుతుంది. రైలు ఆలస్యమైతే దానిపై సవాలక్షా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇటీవలే పాకిస్తాన్లో ఓ ట్రైన్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. పాకిస్తాన్లో ప్రయాణికులతో వెళ్తున్న ఓ రైలు కహ్నా కచ్ అనే ప్రాంతంలో సడెన్ గా ఆగింది. ఎందుకు ఆగిందో తెలియదు. ఐదు నిమిషాల తరువాత రైలు తిరిగి మూవ్ అయింది. అయితే, కహ్నా…
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!