Mahadev App: జ్యూస్ అమ్మే వ్యక్తి 30 వేల కోట్ల వ్యాపారవేత్త ఎలా అయ్యాడు..? కథేంటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లాలో జ్యూస్ అమ్మే ఓ కుర్రాడు రూ.30 వేల కోట్ల వ్యాపారవేత్తగా మారాడు. ఇంతకీ అతను ఎవరనుకుంటున్నారా.. అతనేనండీ మహాదేవ్ యాప్ యజమాని సౌరభ్ చంద్రకర్. అతని తండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో పంప్ ఆపరేటర్ గా పనిచేస్తుండేవాడు. సౌరభ్కి తన గ్రామంలో ఓ జ్యూస్ దుకాణం ఉంది. అయితే 2019లో సౌరభ్ దుబాయ్ వెళ్లి తన స్నేహితుడు రవి ఉత్పల్కి ఫోన్ చేశాడు. సౌరభ్కి రవి కంటే ముందే డిజైన్ చేసిన ఆన్లైన్ బెట్టింగ్ సైట్ తెలుసు. ఆ తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ ద్వారా బెట్టింగ్ ఆడేవారికి అందుబాటులో ఉంచారు. ఆ తర్వాత ‘మహదేవ్ యాప్’ని ప్రారంభించారు. ఆ తర్వాత ఆన్లైన్ బెట్టింగ్ మార్కెట్ ప్రపంచంలో ఆధిపత్యాన్ని సాధించాడు.
Read Also: Womens Reservation Bill: ఎన్నికల కోసమే బీజేపీ ఓటర్లను మోసం చేస్తోంది..
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
30 ఏళ్ల సౌరభ్ చంద్రకర్ 30,000 కోట్ల రూపాయలకు యజమాని అవుతాడని కలలో కూడా అనుకోలేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆన్లైన్ బెట్టింగ్ ప్రపంచంలో ‘మహాదేవ్ యాప్’ని ప్రారంభించిన వెంటనే.. వందలాది ఇతర గేమింగ్ ప్లాట్ఫారమ్లను కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఆ అన్ని యాప్ల ప్రేక్షకులను, మహాదేవ్ యాప్ ప్రేక్షకులను కలపడం ద్వారా మిలియన్ల మంది వినియోగదారులు అయ్యారు. దీంతో సౌరభ్ చంద్రకర్ ‘మహదేవ్ యాప్’ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్ మార్కెట్లో రారాజుగా మారింది.
Read Also: CM YS Jagan: మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు.. సీఎం జగన్ స్పందన ఇదే..
ఇదిలా ఉంటే.. ఇటీవల సౌరభ్ దుబాయ్లో పెద్ద విలాసవంతమైన పార్టీని కూడా ఇచ్చాడు. ఆ పార్టీలో సన్నీ లియోన్తో సహా చాలా మంది బాలీవుడ్ తారలు పాల్గొన్నారు. ఆ పార్టీకోసం సౌరభ్ చంద్రకర్ బృందం రూ.200 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్రికెట్, తీన్పట్టి, పేకాట, ఫుట్బాల్ సహా ఎన్నికలపై ‘మహదేవ్ యాప్’ ద్వారా బెట్టింగ్లు జరుగుతున్నాయి. సౌరభ్ ఇండియాలో కార్యకలాపాల కోసం రాష్ట్రాలు, జిల్లాలు మరియు గ్రామాలకు చేరుకోవడానికి విదేశాల నుండి ఓ చైన్ సిస్టంను (గొలుసు) రూపొందించాడు. ఇందులో మొదటి భారతదేశ పంపిణీదారు, తరువాత రాష్ట్ర పంపిణీదారు, ఆ తర్వాత జిల్లా పంపిణీదారు అని ఇలా గొలుసు ఏర్పడింది.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!