Mahadev App: జ్యూస్ అమ్మే వ్యక్తి 30 వేల కోట్ల వ్యాపారవేత్త ఎలా అయ్యాడు..? కథేంటి
ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లాలో జ్యూస్ అమ్మే ఓ కుర్రాడు రూ.30 వేల కోట్ల వ్యాపారవేత్తగా మారాడు. ఇంతకీ అతను ఎవరనుకుంటున్నారా.. అతనేనండీ మహాదేవ్ యాప్ యజమాని సౌరభ్ చంద్రకర్. అతని తండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో పంప్ ఆపరేటర్ గా పనిచేస్తుండేవాడు. సౌరభ్కి తన గ్రామంలో ఓ జ్యూస్ దుకాణం ఉంది. అయితే 2019లో సౌరభ్ దుబాయ్ వెళ్లి తన స్నేహితుడు రవి ఉత్పల్కి ఫోన్ చేశాడు. సౌరభ్కి రవి కంటే ముందే డిజైన్ చేసిన ఆన్లైన్ బెట్టింగ్ సైట్ తెలుసు. ఆ తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ ద్వారా బెట్టింగ్ ఆడేవారికి అందుబాటులో ఉంచారు. ఆ తర్వాత ‘మహదేవ్ యాప్’ని ప్రారంభించారు. ఆ తర్వాత ఆన్లైన్ బెట్టింగ్ మార్కెట్ ప్రపంచంలో ఆధిపత్యాన్ని సాధించాడు.
Read Also: Womens Reservation Bill: ఎన్నికల కోసమే బీజేపీ ఓటర్లను మోసం చేస్తోంది..
Also Read
- Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!
- GPO Promotions : గ్రామ పంచాయతీ అధికారుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
- Vaibhav Sooryavanshi: నా బలం, శక్తికి కారణం అదే.. అందుకే ఈ దూకుడు.. మనసులో మాట చెప్పిన వైభవ్..
- MI Vs SRH Playing XI: ఊపు మీదున్న SRHకు ముంబై కళ్లెమేస్తుందా.?
30 ఏళ్ల సౌరభ్ చంద్రకర్ 30,000 కోట్ల రూపాయలకు యజమాని అవుతాడని కలలో కూడా అనుకోలేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆన్లైన్ బెట్టింగ్ ప్రపంచంలో ‘మహాదేవ్ యాప్’ని ప్రారంభించిన వెంటనే.. వందలాది ఇతర గేమింగ్ ప్లాట్ఫారమ్లను కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఆ అన్ని యాప్ల ప్రేక్షకులను, మహాదేవ్ యాప్ ప్రేక్షకులను కలపడం ద్వారా మిలియన్ల మంది వినియోగదారులు అయ్యారు. దీంతో సౌరభ్ చంద్రకర్ ‘మహదేవ్ యాప్’ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్ మార్కెట్లో రారాజుగా మారింది.
Read Also: CM YS Jagan: మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు.. సీఎం జగన్ స్పందన ఇదే..
ఇదిలా ఉంటే.. ఇటీవల సౌరభ్ దుబాయ్లో పెద్ద విలాసవంతమైన పార్టీని కూడా ఇచ్చాడు. ఆ పార్టీలో సన్నీ లియోన్తో సహా చాలా మంది బాలీవుడ్ తారలు పాల్గొన్నారు. ఆ పార్టీకోసం సౌరభ్ చంద్రకర్ బృందం రూ.200 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్రికెట్, తీన్పట్టి, పేకాట, ఫుట్బాల్ సహా ఎన్నికలపై ‘మహదేవ్ యాప్’ ద్వారా బెట్టింగ్లు జరుగుతున్నాయి. సౌరభ్ ఇండియాలో కార్యకలాపాల కోసం రాష్ట్రాలు, జిల్లాలు మరియు గ్రామాలకు చేరుకోవడానికి విదేశాల నుండి ఓ చైన్ సిస్టంను (గొలుసు) రూపొందించాడు. ఇందులో మొదటి భారతదేశ పంపిణీదారు, తరువాత రాష్ట్ర పంపిణీదారు, ఆ తర్వాత జిల్లా పంపిణీదారు అని ఇలా గొలుసు ఏర్పడింది.
తాజావార్తలు
-
Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!
-
GPO Promotions : గ్రామ పంచాయతీ అధికారుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
-
Toxic : టాక్సిక్ డీల్.. నిర్మాతలకు ముచ్చెమటలు పట్టిస్తున్న OTTలు!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో