Rains : ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం సృష్టించింది. అకాల వర్షాలతో ధాన్యం ధాన్యం తడిసిపోయింది..మామిడి తోటలు.దెబ్బతిన్నయి.. మొక్క జొన్న చెను నెలకొరిగింది .. కొన్ని చోట్ల ఈదురు గాలులకు ఇంటి పైనా వేసిన రేకుల పై కప్పులు ఎగిరిపోయి. కరెంట్ పోల్స్ క్రింద పడిపోయాయి.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతల తో పాటు సామాన్యులను ఇబ్బందుల పాలు చేశాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ, చిన్నగూడూరు, నరసింహులపేట, కురవి, జనగామ జిల్లా బచ్చన్నపేట, రఘునాథప ల్లి, హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలాల్లో శు క్రవారం అర్ధరాత్రి, శనివారం ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో వరి, మామిడి, మక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గాలులకు తోడుగా వడగండ్లు పడడంతో వడ్లు, మామిడికాయలు రాలిపోగా, చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పలు చోట్ల ఇండ్ల పైకప్పు లు కొట్టుకుపోగా, స్తంభాలు కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
Also Read : Black Magic : కైకలూరులో క్షుద్ర పూజల కలకలం
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
మహబూ బాద్ జిల్లాలో 2,230 ఎకరాల్లో వరి, 825 ఎక రాల్లో మక్కజొన్న, 3,548 ఎకరాల్లో మామిడి, 290 ఎకరాల్లో పెసర, 8 ఎకరాల్లో బొప్పాయి మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం పెద్దనాగారం వద్ద విరిగిన మామిడి చెట్లు, రాలిన కాయలు కలిపి 2,700 మంది రైతులకు చెందిన 6,901 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ఆఫీసర్లు అంచనా. వేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బావోజీగూడెంలో శుక్రవారం అర్ధరాత్రి పిడుగు పడడంతో వుడుగుల శ్రీను (22) చనిపోగా. మరో ఇద్దరు గాయపడ్డారు. ఎల్కతుర్తి మండలంలో పడిన వర్షం కారణంగా రాశులు పోసిన వడ్లు తడి సిపోయాయి.ఎల్కతుర్తిలో అమ్మేదుకు తెచ్చిన వడ్లు తడిసిపోయి జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రపూర్లో కోతలు వచ్చినా వరి చెను ఈదురు గాలులకు వడ్లు. నెల రాలాయి.. అకాల వర్షాల తో జరిగిన నష్టం పైనా మంత్రి దయాకర్ రావు అధికారుల తో మాట్లాడరు. పంట నష్టం పైనా ఆరా తీశారు. రైతులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యల పైనా అధికారుల ఆదేశాలు జారీ చేశారు.
Also Read : Simhadri Appanna : సింహాచలం చందనోత్సవంలో భక్తుల అందోళన
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!