J-K: కశ్మీర్ లో భారీగా భద్రతా దళాల మోహరింపు..ఉగ్రవాదులపై ఉక్కుపాదం
- అనేక పెద్ద ఉగ్రదాడులతో వణికిపోతున్న కశ్మీర్
- పాకిస్థాన్ నుంచి 50 నుంచి 55 మంది శిక్షణ పొందిన ఉగ్రవాదులు భారత్లోకి
- ఈ ఉగ్రవాదులను పట్టుకునేందుకు అప్రమత్తమైన నిఘా వర్గాలు
- దోడా అడవుల్లో 500 మంది పారా స్పెషల్ కమాండోల మోహరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య కాలంలో జమ్మూ అనేక పెద్ద ఉగ్రదాడులతో వణికిపోయింది. సామాన్య ప్రజలతో పాటు సైన్యం కూడా తీవ్రవాదుల వలలో చిక్కుకుంది. పాకిస్థాన్ నుంచి 50 నుంచి 55 మంది శిక్షణ పొందిన ఉగ్రవాదులు భారత్లోకి చొరబడ్డారని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఉగ్రవాదులను పట్టుకునేందుకు నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. దీంతో పాటు ఉగ్రవాదులు దాగి ఉన్నారని అనుమానిస్తున్న దోడా అడవుల్లో 500 మంది పారా స్పెషల్ కమాండోలను మోహరించారు. ఈ ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారత సైన్యం ఇప్పుడు పూర్తి వ్యూహం రచించింది.
READ MORE: Bhatti Vikramarka: అడవులు, జలపాతాల వద్ద పర్యాటక అభివృద్ధికి చర్యలు చేపట్టండి.. అధికారులకు ఆదేశం
Also Read
- Shreyas Iyer: కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు.. భారత క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి..
- TG Police Recruitment: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 7,437 పోలీస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ రెడీ!
- Vaibhav Sooryavanshi: బౌలర్ ఎవరైతే నాకేంటి?.. ఫస్ట్ బాల్ సిక్స్ వెళ్లాల్సిందే.. దిగ్గజ బౌలర్లను వణికిస్తున్న వైభవ్..
- Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
అలర్ట్ మోడ్లో సైన్యం…
హై ట్రెండ్ పాక్ ఉగ్రవాదుల చొరబాటు దృష్ట్యా జమ్మూ ప్రాంతం అలర్ట్ మోడ్లోకి వచ్చింది. పాక్ నుంచి ప్రవేశించిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారత సైన్యం దాదాపు 500 మంది పారా స్పెషల్ ఫోర్స్ కమాండోలను ఆ ప్రాంతంలో మోహరించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఈ ప్రాంతంలో నిఘా సంస్థలు కూడా తమ యంత్రాంగాన్ని పటిష్టం చేశాయి. టెర్రరిస్టులకు మద్దతిచ్చే ఓవర్గ్రౌండ్, తదితర పరికరాను మట్టుబట్టేందుకు భద్రతా బలగాలు పని చేస్తున్నాయి. ఇక్కడ పాకిస్తాన్ యొక్క ప్రాక్సీ దురాక్రమణను ఎదుర్కోవడానికి సైన్యం ఇప్పటికే దాదాపు 3,500-4000 మంది భద్రతా సిబ్బందితో కూడిన బ్రిగేడ్తో సహా దళాలను ఈ ప్రాంతంలో మోహరించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.
READ MORE: Train Accident: వీడిన దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం మిస్టరీ..కారణం ఇదే..
4000 మంది భద్రతా సిబ్బందితో కూడిన బ్రిగేడ్..
గత కొన్ని నెలలుగా జమ్మూ ప్రాంతంలో అనేక పెద్ద దాడులు జరిగాయని తెలిసిందే. జులై 8న జమ్మూ కాశ్మీర్లోని కతువా జిల్లా మచెడి ప్రాంతంలో ఉగ్రవాదులు ఆర్మీ ట్రక్కుపై మెరుపుదాడి చేయడంతో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ (JCO)తో సహా ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. అదే సమయంలో.. గత నెల జూన్ 9 న, జమ్మూలోని శివఖోడిలో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఇందులో 9 మంది మరణించారు. ఈ ఘటనల తర్వాత భద్రతా దళాలు ఈ చర్యకు పూనుకున్నాయి.
తాజావార్తలు
-
Emraan Hashmi: ఐశ్వర్యపై చేసిన కామెంట్ తప్పే.. నిజం ఒప్పుకున్న బాలీవుడ్ హీరో
-
Shreyas Iyer: కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు.. భారత క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి..
-
Seven Fishermen Missing: విశాఖ తీరంలో ఉత్కంఠ.. సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల కోసం కోస్ట్ గార్డ్ గాలింపు
-
TG Police Recruitment: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 7,437 పోలీస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ రెడీ!
-
Hrithik Roshan: హృతిక్ రోషన్ సినిమాకు పరశురామ్ డైరెక్టర్? అసలు నిజం ఇదే!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!